Friday, July 31, 2015

Siyan of Ikshwak

By 1:35 AM

Read More...

Guruve namaha

By 1:33 AM

Read More...

Milk Moisturizes

By 1:31 AM

Read More...

guru pournima

By 1:28 AM

Read More...

Liver diseases APP

By 1:26 AM

Read More...

Wednesday, July 29, 2015

Natural Cleaning

By 11:13 PM

Read More...

Teej- Lambadies festival

By 11:12 PM

Read More...

Modern slave - Manava Akrama Ravana

By 11:11 PM

Read More...

Mumbai Blast-22 years history-1

By 11:09 PM

Read More...

Mumbai Blasting Case history

By 11:05 PM

Read More...

Mumbai Blast-22 years history

By 11:03 PM

Read More...

On line Security

By 11:02 PM

Read More...

On board Computers - ABJ Kalam

By 11:00 PM

Read More...

Adyatmika Parimalam

By 10:57 PM

Read More...

Karmayogi Kalam

By 10:56 PM

Read More...

Women fighters in our Independence

By 1:05 AM

భారత స్వాతంత్రోద్యమంలో మహిళా ఉద్యమకారులు

Wed, 11 Aug 2010, IST    vv
1857లో 'మాతా తపస్విని' తన పినతల్లి ఝాన్సీరాణి లకీëబాయితోపాటు బ్రిటీష్‌ సైన్యాన్ని ఎదిరించింది. నానాసాహెబ్‌తోపాటు నేపాల్‌ వెళ్ళింది. బెంగాల్‌ ప్రజల తిరుగుబాటుకు ప్రేరణగా నిలిచింది.
సరళాదేవి చౌదరి : అరవిందఘోష్‌ ఆశ్రమ వాసికాక ముందు, స్వాతంత్రోద్యమనేత. అతడే సరళాదేవి చౌదరిని పంజాబ్‌లో ఉద్యమానికి ప్రేరేపించాడు. ఆమె 'సియాన్‌' పత్రికను ఉర్దు, ఇంగ్లీష్‌లో ప్రారంభించింది. రౌలట్‌ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 1917లో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో జాతీయగీతం పాడింది. అజిత్‌సింగ్‌, సరళాదేవి ఉత్తేజకర ప్రసంగాలు పుస్తకంగా వెలువడినాయి.
మేడం కామా : దాదాభాయి నౌరోజి కార్యదర్శిగా ఇంగ్లండులో పనిచేసింది. 'విప్లవాలకు మాతృమూర్తిగా' పేరుగాంచింది. స్వయంగా జాతీయ పతాకాన్ని తయారు చేసింది. 1907లో జర్మనీలోని స్టేట్‌గార్డ్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్‌ మహాసభలో పతాకాన్ని ఎగురవేసి అత్యంత ఉత్తేజకరంగా ఉపన్యసించి, ప్రపంచ దేశాల్లో భారత స్వాతంత్య్రం కోసం తీవ్ర ప్రచారం చేసింది.
సుహాసిని (పటౌడి) : విప్లవనేత రసిక్‌లాల్‌ శిష్యురాలిగా విప్లవోద్యమ నిర్వహణలో శిక్షణ పొందింది. 1910లో తిరుగుబాటుదార్లకు నాయకత్వం వహించి 8 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి కమ్యూనిస్ట్‌ పార్టీకి సానుకూలంగా
ఉండేది.
శాంతి ఘోష్‌ : సునీతిచౌదరితో కలిసి 1931లో కొమిల్లా జిల్లా మేజిస్ట్రేట్‌ను కాల్చివేసింది. జీవితఖైదు విధింపబడి 1931లో విడుదల అయ్యింది. సునీతి, శాంతి ఘోష్‌లు ఛత్రీసంగ్‌ను స్థాపించారు.ఆ సంస్థలో చేరిన యువతీ యువకులకు తుపాకులు పేల్చటం, కత్తి యుద్ధం మున్నగు వాటిల్లో కొండల్లో శిక్షణ ఇచ్చారు.
బీనాదాస్‌ : ఆమె 1911లో జన్మించింది. 1928లో సైమన్‌ కమిషన్‌ను వ్యతిరేకించింది. సుహానినీదత్తా, శాంతిదాస్‌గుప్తా అన్న విప్లవ వీరుల సహచరిగా పనిచేసింది. ఆమె నాయకత్వంలో చిన్న విప్లవకారుల సంఘం ఉండేది. 1932 ఫిబ్రవరి 6న గవర్నర్‌ కాన్వొకేషన్‌ స్పీచ్‌ ఇస్తున్నపుడు అతనిని హతమార్చాలని పిస్టల్‌ పేల్చింది. కానీ అది గురితప్పింది. బాబీదాస్‌కు 9 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధించారు. 1939లో విడుదలైంది. 1946 నుండి 1951 వరకు బెంగాల్‌ శాసనమండలి సభ్యురాలుగా ఉండేది. నౌకాళి దురంతాల్లో బాధపడిన వారికోసం శరణాలయాలు స్థాపించి వారిని ఆదుకొన్నది.
కల్పనాదత్త : ఈమె కలకత్తాలో ఉంటూ బాంబులు తయారు చేయుటకు కావలసిన వస్తువులను సేకరించేది. వాటిని చిట్టగాంగ్‌కు తరలించి తన ఇంట్లోనే బాంబులు తయారు చేసేది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పి.సి. జోషిని పెళ్ళాడింది.
ఉజ్వల : 1914లో ఢాకాలో జన్మించింది. ఆమె తండ్రి జమిందారుగా ఉంటూ బ్రిటీష్‌ వ్యతిరేక ఉద్యమానికి సహాయం చేశాడు. కూతురు ఉజ్వల 14 ఏళ్ళ వయస్సులోనే ఆయుధాలను విప్లవ కారులకు అందజేసేది. ఆమె మిత్రులు భవాని, రవిలతోపాటు, డార్జిలింగ్‌లో గవర్నర్‌ను కాల్చి చంపాలని యత్నించారు. కానీ వారు గురితప్పారు. ఆమెకు, భవాని, రవిలకు ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వం నిశ్చయించింది. కానీ జీవితఖైదుగా మార్చారు. ఆమె సహాజసేవా కార్యక్రమాలు చేపట్టి 'పల్లినికేతన్‌' సంస్థను ప్రారంభించింది.
అరుణా గంగూలి : క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నది. అజ్ఞాతంగా ఉంటూ పోరాడింది. ప్రముఖ జాతీయ నాయకుడు ఆసఫ్‌ ఆలీని వివాహం చేసుకొన్నారు. విప్లవోద్యమ నేతగా ఆమె చేస్తున్న కార్యాలను గమనించి ఆమెను పట్టిఇచ్చిన వారికి 5వేల రూపాయల బహుమతి ప్రకటించింది ప్రభుత్వం. లోహియాతోపాటు 'ఇంక్విలాబ్‌' పత్రికను ప్రారంభించింది. ఆమె తర్వాత 'లింక్‌, 'పేట్రియట్‌' పత్రికలను ప్రారంభించింది.
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి

Read More...

మేథావులారా మేల్కొండి - Awoke

By 1:03 AM

మేథావులారా మేల్కొండి

Wed, 31 Mar 2010, IST    aa
ఈ మధ్య మన తెలుగుదేశంలో తెలుగులో మాట్లాడారని రెండు, మూడు చోట్ల విద్యార్థులని
ఉపాధ్యాయులు శిక్షించారన్న వార్త వినగానే భాషాభిమానుల మనసు క్షోభతో విలవిలలాడిన మాట వాస్తవం. నిజానికి అంతకన్నా బాధపడాల్సిన అంశం ఏమిటంటే పై సంఘటనలు జరిగిన తర్వాత మన భాష మీదే ఆధారపడి బ్రతుకుతున్న కవులు, కళాకారులు, మహా మహా రచయితలు తగు రీతిలో స్పందించకపోవడం గురించే.
ఒకానొకప్పుడు తెలుగుని ప్రాచీనభాషగా గుర్తించాలనే వాదన తెరమీదకి వచ్చినపుడు ఇదే కవులు, మేథావులు, రచయితలు తెలుగు భాష ఘనత గురించి, విశిష్టత గుర్తించి కవితలల్లి, విస్తృతంగా వ్యాసాలు వ్రాసి తెలుగు గొప్పతనాన్ని, ప్రాచీనతని లోకానికి ఘనంగానే చాటారు. కానీ నేడు తెలుగుకి అపచారం, అపకారం కల్సి జరిగినపుడు, జరుగుతున్నపుడు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు మిన్నకుండి పోవడం దారుణం. ఆశించిన రీతిలో స్పందించని వారు కొందరైతే, అస్సలు స్పందించని వారు మరి కొందరు. ఈ విషయంలో జ్ఞానపీఠులు, సాంస్కృతిక అకాడమీ పురస్కార గ్రహీతలు, మహాకవులు, మేథావులు మాత్రమే కాదు చిన్న చిన్న రచయితలు సైతం ఇదే పంథాని అనుసరించడం గర్హనీయం.
నేడు తెలుగుభాష ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలలో మేథావుల స్పందనారాహిత్యం కూడా ఒకటి. ఏదైనా రాజకీయ, అర్థిక, సామాజిక సమస్యలు ముంచుకొచ్చినపుడు విపరీతంగా స్పందించి పుంఖానుపుంఖాలుగా వ్రాసి, ప్రజల్ని చైతన్యపరిచే మహానుభావలెవరూ కూడా మాతృభాష విషయానికి వచ్చేసరికి ఉలకరు, పలకరు, గళమెత్తరు సరికదా కనీసం కలంతోనైనా ప్రశ్నించరు. ద్రౌపది నవల మీద జరిగినంత విస్తృతమైన చర్చ మాతృభాషకి జరిగిన అన్యాయం మీద జరగకపోవడమనేది ఏమి అర్థాన్ని సూచిస్తుందో ఆయా రచయితలకే తెలియాలి.
ఒకరి రచనల మీద మరొకరు బురద చల్లుకుని ఒకరి కవిత్వం మీద మరొకరు బురద చల్లుకోవడానికి మనవారు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ మాతృభాషకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం ఎవ్వరూ ప్రశ్నించారు. ప్రశ్నించినా అంతంత మాత్రంగానే...దీనికి కారణం బహుశా ఎన్నిసార్లు చెప్పినా తెలుగు వారిలో భాషా వ్యామోహం పాదుకొల్పలేమనే భావన వారిలో పాతుకుపోయి ఉండి ఉండవచ్చు. కానీ ఎన్నిసార్లైనా సరే చెప్పి తెలుగు ప్రజలలో చైతన్యం రగల్చాల్సిన బాధ్యత నేటి మేటి రచయితల కందరికీ ఉంది.
సాటివారైన తమిళులు, కన్నడిగులు మాతృభాషాభి మానంతో తమ తమ భాషలని మెరుగుపరుచుకోవడానికి, వాటివాటి అస్థిత్వాన్ని విదేశీభాష (ఆంగ్ల)ల నుండి రక్షించుకోవడానికి తపనపడి, తాపత్రయపడి పనిగట్టుకుని తమ తమ భాషలలో వాడుకలో వున్న విదేశీ పదాల్ని పేర్లను తొలగించి, ఆయా పేర్లకు, పదాలకు సమానార్థకాలైన దేశీపదాలను, పేర్లను కనుగొని, వాడుకలోకి తెచ్చి, జనసామాన్యంలో బహుళప్రచారం చేసిమాతృభాషా సేవలో పులకించి తరించిపోతుంటే మనవారికి చీమకుట్టినట్లయినా
ఉండదు సరికాదా? వారిదంతా వెర్రివ్యామోహం అని విపరీతార్థాలు తీసే వింతైన వాదన మనవారిది. ప్రతీరోజూ ఉదయం నిద్రలేచిన దగ్గరనుండి రాత్రి నిద్రపోయే వరకు ఎన్నెన్ని విదేశీ (ఆంగ్ల) పదాలు మన నాలుకల మీద కెక్కి వికృత కరాళనృత్యం చేస్తున్నాయో మనకందరికీ తెలిసిందే. నిజానికి వాటికి సమానార్థకాలైన పేర్లు, పదాలు తెలుగులో లేవా అంటే? లేకేం ఉన్నాయి. కానీ మనవాళ్ళకి ఆంగ్లం మీద ఉన్న మోజు, ఆసక్తి తేనెలొలికే తెలుగు మీద లేకపోవడమే. ఇది ఒకెత్తయితే లేని వాటికి సమానార్థకాలైన దేశీపదాల్ని, పేర్లని తయారుచేసి వాడుకలోకి తీసుకురావాలనే శ్రద్ధ భాషా పండితులకు, ప్రభుత్వానికి , రచయితలకు లేకపోవడం మరో ఎత్తు. తెలుగులో ఒక్క ఆంగ్లపదాలే కాదు ఎన్నో మరెన్నో భాషా పదాలు కలిసి కలగలిసి ఉన్నాయన్నది నిజమే. ప్రతీభాష ఇందుకు విరుద్ధమేమీకాదు. పైగా భాష విస్తృతికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి కూడా. కానీ ఆంగ్లంతో వచ్చిన పేచీ వేరు. ఇది అంతర్జాతీయ భాష. ఆంగ్లపదాలు, పేర్లు ఇతర భాషా పదాలలాగా తెలుగులోనేకాదు మరే భాషలలోనూ ఒదిగిపోవు. దానికున్న విస్తృతి అటువంటిది ఉదాహరణకు ఏ తమిళపదమే, బెంగాలీ పదమో తెలుగులో వాడుకలో వున్నా అది ఫలానా భాషకు చెందినదని చెపితేగానీ అర్థంకాదు, కానీ ఆంగ్లభాషా పదాల్ని, పేర్లని ఇవి ఫలానా భాషా పదాలని ఒకరు విడమర్చి చెప్పనవసరం లేదు. ఎవ్వరికైనా ఇట్టే అవగతమవుతుంది. అవి ఆంగ్ల పదాలని. ఆంగ్లభాష పరిధి అటువంటిది. పైగా తెలుగువారిలో ఆంగ్లంలో మాట్లాడటమే నాగరికతగా భావించే వేలం వెర్రి పట్టణాల్లోనే కాదు పల్లెల్లో సైతం బాగా విస్తరిస్తోంది. విస్తరించింది కూడా. దీన్ని కనుక తెలుగుభాషాభిమానులు, భాషాపండితులు, మేథావులు ఎదుర్కొపోతే తేనెలొలికే తెలుగుకాస్తా టెక్కులొలికే టెల్గుగా' మారిపోతుందనేది నిర్వవాదాంశం. కనుక ఈ విషయంలో మనమందరం మేల్కొని, ముఖ్యంగా మేథావులు, రచయితలు, భాషా పండితులు మేల్కొని, తెలుగువారిలో చైతన్యం రగల్చాల్సిన అగత్యం ఎంతైనా ఉంది. తెలుగువారంతా తెలుగులోనే మాట్లాడేలా ప్రొత్సాహించి, ప్రోదికల్పి, ప్రాథమిక, ఉన్నత విద్యలలో మాతృభాషా బోధన తప్పనిసరిగా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా భాషా పండితులు, రచయితలు,క్రొత్త క్రొత్తదేశీపదాల్ని సృష్టించి, విస్తృతికల్పించి జనసామాన్యంలోకి తీసుకురాగల్గినపుడే తెలుగు భాష వెలుగులీనుతూ పదికాలాల పాటు మనుగడ సాగించగులుగుతుంది. లేకుంటే ప్రాచీనభాషగానే మిగిలిపోయి ఆదరణను కోల్పోతుంది. మాయాబజార్‌లో ఘటోత్కచుడన్నట్లు '' ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి మరి'' కనుకే మేధావులారా ఇప్పటికైనా మేల్కోండి.
- గొడవర్తి శ్రీనివాసు
Read More...

Windows 10 Today release

By 12:22 AM

Read More...

Tuesday, July 28, 2015

మానసిక ఆందోళనే అన్ని జబ్బులకు మూలం! - Mental tension is causes deceases

By 11:54 PM

మానసిక ఆందోళనే అన్ని జబ్బులకు మూలం!

Tue, 19 Oct 2010, IST    vv
చాలామంది మానసికంగా ఆందోళన చెందుతూ శారీరకంగా కూడా అనారోగ్యానికి గురిఅవుతుంటారు. మానసిక సమస్యల వల్ల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రావచ్చు. అవి ఏమిటంటే రినటీస్‌, ఆస్మా, క్షయ, తరచు రొంపతో బాధపడటం వంటివి. కొంతమంది వ్యక్తులు తరచూ రొంప సమస్యతో బాధపడుతుంటారు. ఇది శారీరక ఆరోగ్యలోపం వల్ల ఏర్పడవచ్చు. లేక మానసిక సమస్యల వల్ల కూడా ఏర్పడవచ్చు. ఈ అనారోగ్యానికి కారణం మనలో వున్న ప్రెస్టేషన్‌, ఇరిటేషన్‌ ఎవరూ పట్టించుకోని ఒంటరితనం. నిరాదరణ జీవితంలో ఎదురయ్యే సమస్యలూ కారణం కావచ్చు. ప్రెస్టేషన్‌, ఇరిటేషన్‌, ఒంటరితనం, లాంటి సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులు తరచూ రొంప సమస్యతో బాధపడడం సర్వసాధారణం. దీనికి కారణం తరచూ టెన్షన్‌కి గురవుతూంటే వారి శరీరంలో రోగనిరోధకశక్తి ఇమ్యూన్‌సిస్టమ్‌ లో లోపం ఏర్పడి, పై అనారోగ్యాలకు గురి కావచ్చు.
రినటిస్‌ : మనలోని ఉద్వేగాలలో సంఘర్షణ, టెన్షన్‌ వల్ల ముక్కులోంచి నీరు వంటి ద్రవంకారటం, దురద, తుమ్ములు రావటం వంటివి జరుగుతాయి.
బ్రాంకైటిస్‌ ఆస్మా : మనలోని ఉద్వేగాల సంఘర్షణ వల్ల బ్రాంకైటిస్‌ ఆస్మా రావటానికి అవకాశం ఉంది.
జీర్ణవ్యవస్థ : టెన్షన్స్‌ వల్ల, ఉద్వేగాల వల్లా తీవ్రంగా ప్రభావితం అయ్యేది మన జీర్ణవ్యవస్తే దీని వల్ల గ్యాస్ట్రో ఇంటెస్టినియల్‌ డిస్‌ ఆర్డర్స్‌ మన ఉద్వేగాల వల్ల కూడా రావచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో మానసిక సంఘర్షణల వల్లగాని ఆకలి లేకపోవటం సంభవించింది. దీని వల్ల బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఉద్వేగాలు, టెన్షన్‌లకి నిలయమైన వారు తాము సాధారణంగా తినేదాని కన్నా ఎక్కువ తినేస్తారు. అతిగా తినడం వల్ల అజీర్ణం, హైపరేక్టవిటి, పొట్టరావటం, కొవ్వు పెరగడం, నాసియా మరియు ప్లాటు లెన్స్‌లు వస్తాయి.
ఎటువంటి ఆందోళనకరపనులు, ఉద్వేగాలకూ లోనుకాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉన్న ట్లయితే ఈ సైకోసుమాటిక్‌ సమస్యల వలయంలోంచి బయటికి రావచ్చు. మనం మానసికంగా ఆరోగ్యంగా వుంటే భౌతికంగా కూడా ఆరోగ్యంగా వుంటాము. మన భౌతిక ఆరోగ్యం అనేది మానసిక ఆరోగ్యానికి దారి తీస్తుంది.
- పి.దుర్గ

Read More...

పుట్టుమచ్చలు - క్యాన్సర్‌ - Canser- Mole

By 11:53 PM

పుట్టుమచ్చలు - క్యాన్సర్‌

Tue, 19 Oct 2010, IST    vv
మన శరీరంలో చర్మంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. అవి రకరకాల సంఖ్యలో, సైజులలో, ఆకారములలో ఉంటాయి. కొన్ని చర్మం ఉపరితలంలో వుంటాయి. కొన్ని ఉబ్బెత్తుగా ఉంటాయి. చాలా వరకు గోధుమ రంగు నుండి నల్లరంగులో ఉంటాయి. చర్మకణాలలో ఉండే మెలనోసైట్లు ఇవి నల్లగా ఉండటానికి కారణము. పుట్టుమచ్చలలో మార్పులు రావటం సహజము. అది అందరిలో చూస్తుంటాము. ఒక్కోసారి అసాధారణంగా మచ్చలు పెరగటం, పుండుపడటం, రక్తం రావటం జరుగుతుంది. పుట్టుమచ్చలలో వచ్చే ఈ క్యాన్సర్‌ను ''మేలిగంట్‌ మెలనోమా'' అంటారు.
మేలిగంట్‌ మెలనోమా అను క్యాన్సర్‌. అమెరికాలో స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో ఆరోస్థానాన్ని, పురుషులలో వచ్చే క్యాన్సర్లలో ఐదవ స్థానాన్ని సంపాదించినది. చర్మానికి వచ్చే క్యాన్సర్లలో 4 శాతం ఈ మాలిగెంట్‌ మెలనోమా వల్ల వస్తుంది. మరియు 80 శాతం మంది దీని వల్ల చనిపోతారు. మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని జాతుల వారిలో ఈ వ్యాధి వస్తున్నా, నల్లజాతి వారికన్నా 17 నుండి 25 రెట్లు తెల్లజాతి వారిలో ఎక్కువ కనిపించవచ్చును.
కారణాలు : (1) ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్లయితే మిగతావారికి 10 శాతం ఎక్కువ రిస్కు ఉన్నట్లు కొన్ని అధ్యయనములలో తేలినది. ఈ మెలనోమా ఉన్న కుటుంబంలో ఎక్కువగా మ్యుటేటెడ్‌ జణఖచ్గీA అను జీన్‌ కనిపిస్తుంది. ూశీష జూవఅవ్‌తీaఅషవ రబరషవజ్‌ూఱbఱశ్రీఱ్‌y స్త్రవఅవ (ఉదా : వీజ×= జీన్‌) ఎక్కువగా ఆ కుటుంబ సభ్యులలో ఉంటుంది. (2) ఖీaఎఱశ్రీఱaశ్రీ సyరజూశ్రీaర్‌ఱష అవఙబర రyఅసతీశీఎవ - అధిక సంఖ్యలో పుట్టు మచ్చలు వేర్వేరు సైజులలో వుంటాయి. ఇటువంటి వారిలో మెలనోమా క్యాన్సరు ఎక్కువగా రావచ్చును. కొన్ని సాధారణ పుట్టుమచ్చలు ఒక్కోసారి సైజు పెరిగి ఈ విధంగా మారవచ్చును. (3) ఇమ్యునో సప్రెషన్‌ - సాధారణ ప్రజలకన్నా, అవయవ మార్పిడి జరిగి ఇమ్యునోసప్రెషన్‌లో ఉన్నవారిలో 5శాతం చర్మక్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా కిడ్నీ మార్పిడి జరిగిన వారిలో కనపడుతుంది. (4) అల్ట్రావయెలెట్‌ రేడియేషన్‌ ఎక్స్‌పోజర్‌ వల్ల, అతిగా ఎండ తగలడం వల్ల ఈ క్యాన్సర్‌ రావటానికి అవకాశం వుంది. (5) కోల్‌మార్‌, క్రియోసొలేట్‌, ఆర్సినిక్‌, రేడియంల వఞజూశీరబతీవ వల్ల ఈ క్యాన్సరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
మేలిగంట్‌ మెలనోమాలో రకాలు :-
(1) ూబజూవతీళషఱaశ్రీ రజూతీవaసఱఅస్త్ర ఎవశ్రీశీఅశీఎa:- 70% ఈ కోవకు చెందినవి. ఎక్కువగా మధ్యవయస్సు వారిలో చూస్తాము. శరీరములో ఏ భాగమున అయినను రావచ్చును. ఎక్కువగా మగవారిలోను, ఆడవారిలోను వీపుపైభాగాన, ఆడవారిలో కాలుమీద కనిపిస్తుంది. మొదట ఇది చర్మం మీద ప్రాకుతుంది. ఆ తర్వాత చర్మంలోపలి భాగాలకు చొచ్చుకుపోతుంది. రకరకాల ఆకారాలలో, రకరకాల రంగులలో ఎక్కువగా గ్రే రంగు నుండి నలుపు రంగు వరకూ ఈ మచ్చలు ఉంటాయి.
(2) చీశీసబశ్రీaతీ వీవశ్రీaఅశీఎa : 15-20 శాతం ఈ కోవకు చెందినవి. ముదురురంగు ఉబ్బుమచ్చలు లాగా పెరిగి, పుండు పడి రక్తం కారే అవకాశం ఉంది.
(3) లెంటిగో మేలిగ్నా మెలనోమా : 4-15 శాతం ఈ కోవకు చెందినవి. ముఖం మీద ముదురు బ్రౌన్‌ మచ్చలు 3-6 సెం.మీ. వరకు ఉంటాయి.
(4) ఏక్రల్‌ లెంటిజీనస్‌ మెలనోమా :- నల్లజాతి వారిలో ఎక్కువగా చూస్తాము. అరచేతులు, అరికాలు, వేళ్ళ చివరలో ఈ కాన్సరు వస్తుంది.
ఈ క్యాన్సరు లింఫ్‌ నాళాల ద్వారా లింఫ్‌ గ్రంథులకు, రక్తనాళాల ద్వారా వేర్వేరు భాగాలకు పాకుతుంది. (ఉదా : మెదడు, రొమ్ము, జీర్ణకోశము మొ||)
కనుక్కోవడం ఎలా ? : రకరకాల మచ్చలు aరyఎఎవ్‌తీy గాను, ఇర్రెగ్యులర్‌ అంచులతోను, రకరకాల సైజులలోను ఉంటాయి. ఎరుపు నుండి నలుపు రంగు దాకా ఉంటాయి. మచ్చలు పెరుగు తాయి. ఒక్కోసారి పుండు పడి రక్తం కారవచ్చును. కొన్నిసార్లు పుట్టుమచ్చలలో మార్పువచ్చి పెరిగి ఈ విధంగా మారే అవకాశం ఉంది. చిన్న ముక్కతీసి బయాప్సీ పరీక్ష ద్వారా కనుకోవచ్చును.
వైద్య విధానము : ప్రైమరీ ట్యూమర్‌ను శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తారు. ఈ మచ్చ ఎంత లోపలకు చొచ్చుకు పోయినది చూచి దానిని బట్టి ఎంత వరకు తీసివేయాలో నిర్ణయిస్తారు. లింఫ్‌ గ్రంథులను కొన్ని సందర్భాలలో ''రాడికల్‌ లింఫ్‌ నోడల్‌ డిసెక్షన్‌'' ద్వారా తొలగిస్తారు. కొన్ని దూర ప్రదేశాలకు ఈ క్యాన్సరు వ్యాపించినపుడు, సందర్భాన్నిబట్టి శస్త్రచికిత్స ద్వారా కూడా తీసివేస్తారు. కొన్ని సందర్భాలలో ఆపరేషన్‌ ఆ తర్వాత రేడియోథెరపీ ఇస్తారు. మరికొన్ని సందర్భాలలో ట్యూమర్‌ వల్ల నొప్పి వస్తున్నపుడు, ట్యూమర్‌ కొన్ని ముఖ్యభాగాలకు ప్రాకినపుడు రేడియోథెరపీ ఇస్తారు. (ఉదా : మెదడుకు ప్రాకినపుడు) కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ కూడా వాడతారు.
మిట్టమధ్యాహ్నం ఎక్కువగా వేడి ఉన్న ఎండలో తిరగకపోవటం, చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించటం, నల్లకళ్ళద్దాలు ధరించడం మొదలగునవి పాటించడం వల్ల కొంత వరకు ఇవి రాకుండా చూడవచ్చును. కుటుంబంలో ఎవరికైనా ఇది ఉన్నపుడు కనీసం సంవత్సరానికి ఒకసారి చర్మవ్యాధుల వైద్యునిచే పరీక్ష చేయించుకోవటం మంచిది. ఒకసారి వ్యాధి ముదిరిన తర్వాత అరికట్టడం కష్టము. వయసు ప్రభావం వల్ల ఒక్కోసారి తెల్లమచ్చలు వచ్చి ఆపై నల్లమచ్చలు చర్మము మీద వస్తుంటాయి. ఈ కొత్త నల్లమచ్చలను చూచి కంగారు పడవద్దు. అవసరము అయితే డాక్టరును సంప్రదించండి.
-డా||.V.ూ.చీ. రావు,వీ.ణ.,ణవీ=ు.,
క్యాన్సర్‌ వైద్య నిపుణులు. సెల్‌:9849121050
Read More...

మొలకగింజలలో పోషకాలు! - Protiens in Nuts

By 11:46 PM

మొలకగింజలలో పోషకాలు!

Tue, 30 Nov 2010, IST    vv
మనం తీసుకునే ఆహారంలో గింజధాన్యాలే ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మామూలు గింజలకంటే, మొలకలు వచ్చిన గింజలలోనే పోషకవిలువలు సమృద్దిగా లభిస్తాయి. ముడి ధాన్యాలకంటే, మామూలు గింజల కంటే మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, పెసలు, శెనగలు, మినుములు, బఠాణీలు, వేరుశెనగ గింజలు, మొక్కజొన్న గింజలు లాంటివి ఎక్కువగా వాడడం వల్ల శరీరానికి ఎంతో శక్తి సమకూరుతుంది. వీటిని ఆహార పదార్థాల్లో చేర్చడం మంచిది. ఇవేకాక, బార్లీ, ధనియాలు, లాంటివి కూడా గింజధాన్యాలలోకే చేరతాయి.
మొలక గింజలను తాలింపువేసి, అందులోని సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లి, నిమ్మరసం కలిపితింటే ఎంతో రుచిగా ఉండటమే కాక, వాటిలోని పోషకవిలువలు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా, ఆటలాడే పిల్లలకు మొలక గింజలను తినిపిస్తే వారి ఎదుగుదల బాగుంటుంది. వారానికి రెండు, మూడు సార్లు మొలక గింజలను తినడం ఆరోగ్యకరం. ఉదయం అల్పాహారంగా మొలకెత్తిన గింజలను తినడం వల్ల, ఎంజైములు చైతన్యవంతమవుతాయి. అందువల్ల పోషక విలువలు వాటిలో అధికంగా లభిస్తాయి. మొలక గింజలలోని ఎంజైములు చర్య ప్రారంభించడం వల్ల గింజలలోని సంక్లిష్టపదార్థాలు తేలికగా మారి, జీర్ణక్రియకు చక్కగా తోడ్పడతాయి. మొలకెత్తిన గింజలను, డయాబెటిస్‌ వ్యాధితో బాధపడే రోగులు కూడా తినవచ్చు. మొలకగింజలలో కార్బోహైడ్రేట్స్‌ శాతం తగ్గిపోయి, విటమినులు పెరుగుతాయి. మొలక గింజల్లో ఎ విటమిన్‌, రెబోఫ్లోవిన్‌, దయామిన్‌, నియాసిస్‌ లాంటి పోషక పదార్థాలు లభిస్తాయి. ఆహార పదార్థాల్లో ప్రధానమయిన గింజ ధాన్యాలను చేరుస్తూ, పోషకాహారలోపం కలుగకుండానూ, శరీరానికి శక్తిని సమకూరుస్తూ, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి.
- కె.నిర్మల
Read More...

ఎయిడ్స్‌ వ్యాధి - క్యాన్సర్‌

By 11:45 PM

ఎయిడ్స్‌ వ్యాధి - క్యాన్సర్‌

Tue, 30 Nov 2010, IST    vv
డిసెంబర్‌ ఒకటవ తేదీ 'ప్రపంచ ఎయిడ్స్‌ డే'గా గుర్తించారు. ఎయిడ్స్‌ వ్యాధికి క్యాన్సర్‌కు గల సంబంధం ఏమిటో చూద్దాం. ఎయిడ్స్‌ వ్యాధి హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్‌ (న×V) ఇన్ఫెక్షన్‌ వల్ల వస్తుంది. ఎయిడ్స్‌ వ్యాధి కూడా ఒకనాడు క్యాన్సర్‌లాగే చాలా భయంకరమైన వ్యాధిగా అను కున్నాం. మందులు లేవు, చావు భయం అనుకున్నాము. ఎయిడ్స్‌ రోగిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. కానీ ఈ రోజు ఈ వ్యాధి అంటే భయం తగ్గింది, మందులు న్నాయి. వ్యాధి గురించి ప్రజలలో అవగాహన పెరిగింది. చాలావరకు ఈ వ్యాధి రాకుండా చూచుకోవటం, ఒకవేళ వచ్చినట్లయితే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవటం, పరీక్షలు చేయించు కోవటం, వైద్యం చేయించుకోవటం జరుగుతుంది. మరి క్యాన్సర్‌ వ్యాధి మిగతా వారిలో వచ్చినట్లుగా న×V ఇన్ఫెక్షన్‌ సోకినవారికి కూడా వస్తుంది కదా. కొన్నిరకాల క్యాన్సర్లు మిగతా వారికన్నా వీరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మిగతా వారికన్నా వీరిలో వైద్యం వల్ల ఫలితాలలో కూడా తేడా ఉంది. వీరిలో ఏ విధమైన క్యాన్సర్లు వస్తాయి? చూద్దాం.
న×V ×అటవష్‌ఱశీఅ వచ్చిన వారిలో, వారి జీవిత కాలంలో షుమారు 20 శాతం మందిలో క్యాన్సర్‌ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కోసారి న×V ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లే రోగికి తెలియదు.క్యాన్సర్‌ గురించి పరీక్షలు చేస్తుంటే ఇది బయటపడుతుంది. 28 శాతం రోగులు ఈ విధంగా చనిపోతు న్నారు. న×V ఇన్ఫెక్షన్‌ ఉన్నవారిలో సాధా రణంగా 'నాన్‌ హాడ్జ్‌ కిన్స్‌ లింఫోమా', 'కపోశి సార్కోమా', జననేంద్రియాల, మలద్వారం క్యాన్సర్లు ఎక్కువగా చూస్తుంటాం. మరి వీటికి కారణం అయిన ఆంకోజెనిక్‌ వైరస్‌లు జుజూర్‌వఱఅ దీaతీ Vఱతీబర (జుదీV), హ్యూమరన్‌ హెర్పిస్‌ వైరస్‌ 8 (ననV-8) హూమరన్‌ పాపిల్లోమా వైరస్‌ (నూV ఇది ఎక్కువగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో కనిపిస్తుంది) ఇవికాక 'హాడ్జ్‌ కిన్స్‌ లింఫోమా', 'బ్రెయిన్‌ లింఫోమా', 'బర్‌కిట్స్‌ లింఫోమా', ఊపిరితిత్తుల క్యాన్సర్‌, మల్టిపుల్‌ మైలోమా ువర్‌ఱషబశ్రీaతీ ుబఎశీబతీ మరియు చిన్నపిల్లల్లో వచ్చే సార్కోమా అను క్యాన్సర్లు కూడా ఈ రోగులలో కనిపిస్తుంటాయి.
న×V ఇన్ఫెక్షన్‌ డ్రగ్స్‌ ఇంజెక్షన్‌ రూపేణా తీసుకునే వారిలో హోమో సెక్సువల్‌, బైసెక్సువల్స్‌లోను, ఎక్కువ మందితో సంభోగము చేసేవారిలో, న×V ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా ఉన్న దేశాలవారిలో (ఉదా : ఆఫ్రికా, దక్షిణ తూర్పు ఆసియా) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఎయిడ్స్‌లో శరీర రోగనిరోధక శక్తి భాగా తగ్గుతుంది. ఈ ఇన్ఫెక్షన్‌ను రక్తపరీక్ష- ఎంజైమ్‌ లింక్‌డ్‌ ఇమ్యునో యబ్‌ర్జార్‌ బెంట్‌ ఎస్సే (జుూ×ూA) చేయటం ద్వారా బయట పడుతుంది. ఇది పాజిటివ్‌ అయితే దీనిని ఔవర్‌వతీఅ దీశ్రీశ్‌ీ పరీక్ష ద్వారా లేదా ూశ్రీaరఎa న×V =చీA ద్వారా నిర్ధారిస్తారు. ూశ్రీaరఎa న×V =చీA, జణ4 కౌంట్‌ ద్వారా దీని తీవ్రతను కనుగొనవచ్చును. క్యాన్సర్‌ వైద్యం చేయునపుడు దానితో పాటుగా Aఅ్‌ఱ తీవ్‌తీశీఙఱతీaశ్రీ ్‌ష్ట్రవతీaజూy మరియు ఉజూజూశీత్‌ీబఅఱర్‌ఱష ఱఅటవష్‌ఱశీఅల కొరకు ముందు జాగ్రత్తగా ుతీవa్‌ఎవఅ్‌ చేయటం మంచిది.నఱస్త్రష్ట్రశ్రీy Aష్‌ఱఙవ aఅ్‌ఱ =వ్‌తీశీఙఱతీaశ్రీ ుష్ట్రవతీaజూy (నAA=ు)లో రకరకాల తీవ్‌తీశీఙఱతీaశ్రీ మందులను వాడుతారు. వీటిలో జిడోవుడిన్‌, డైడానోజిన్‌, డైడీ ఆక్సీ సైటిడిన్‌, టీనో ఫోవిర్‌ మొదలగు మందులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇటువంటి వైద్యం ఎయిడ్స్‌ వ్యాధికి 1996-1997లో అందుబాటులోనికి వచ్చినది. దీనివలన 80 శాతం రోగులు మరణం నుండి తప్పించుకొనగలుగు తున్నారు. ఈ హార్ట్‌ వైద్యాన్ని అన్ని రకాల పరీక్షలను చేసి తర్వాత మొదలు పెడతారు. కీమోథెరపీ ఇస్తున్నపుడు ముందు జాగ్రత్తగా కొన్ని ఇన్ఫెక్షన్‌లకు సిడి4 కౌంట్‌ను బట్టి ఆంటీబయాటిక్‌లు ఇస్తారు. ఈ రోగులలో రక్తహీనత, తెల్లకణాలు, ప్లేట్‌లెట్స్‌ తగ్గటం మొదలగునవి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక విడివిడిగా ఁA×ణూ =వశ్రీa్‌వస జaఅషవతీరఁను గురించి వివరంగా తెలుసుకుందాం.
1. ఎయిడ్స్‌ సంబంధిత నాన్‌హాడ్జ్‌లకిన్స్‌ లింఫోమా :- ఎయిడ్స్‌ రోగులలో చాలా ఎక్కువగా కనిపించే లింఫోమా. అన్ని వయసుల వారిలో కనిపిస్తుంది. ఎయిడ్స్‌ రోగుల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గినపుడు సిడి4 లింఫోసైట్స్‌ తగ్గి లింఫోమా వచ్చుటకు అవకాశం ఉంది. హార్ట్‌ వచ్చిన తర్వాత వీటి సంఖ్య తగ్గుముఖం పట్టినదనటంలో అతనిశయోక్తి లేదు. ఇది హైగ్రేడ్‌ లింఫోమాగాను, ×ఎఎబఅశీbశ్రీaర్‌ఱష లింఫోమా లేక ూఎaశ్రీశ్రీ అశీఅషశ్రీవaఙవస లింఫోమాగాను చెపుతారు.
లక్షణాలు : 80 నుండి 90 శాతం ఎయిడ్స్‌ లింఫోమా రోగులు జ్వరం, రాత్రిపూట చమట పట్టటం, మరియు బరువు తగ్గటం లాంటి ఁదీ ూyఎజ్‌ూశీఎరఁ కలిగి ఉంటారు. 60-90% రోగులలో జుఞ్‌తీaఅశీసaశ్రీ లింఫో ములు కనిపిస్తాయి. (అంటే లింఫ్‌ గ్రంథులు లోనిచోట) కేంద్ర నాడీ మండలము (30%), జీర్ణమండలము 25%, రక్తమూలగ (20-33%) మరియు కాలేయము (10%) వంటి అవయవాలలో ఎక్కువగా చూస్తాము.
దీనిని బయాప్సీ పరీక్ష ద్వారా, కాట్‌ స్కాన్‌, పిట్‌ స్కాన్‌, బోన్‌మారో, వెన్నులోని నీరు మొదలగు పరీక్షలు చేయటం వల్ల ధృవీకరించవచ్చును.
వైద్యవిధానము : కీమోథెరపీ ఇస్తారు. జనఉూ, =-జనఉూ, జుూఉజన అను రకరకాల కీమోథెరపీలు ఇస్తాము. ఈ కీమోథెరపీ ఇచ్చేటప్పుడు Aఅ్‌ఱ తీవ్‌తీశీఙఱతీaశ్రీ ్‌ష్ట్రవతీaజూy కూడా ఇవ్వటం మంచిది. అవసరమయినపుడు కొన్ని సందర్భాల్లో రేడియో థెరపీ కూడా ఇస్తారు.
2. ప్రైమరీ సిఎన్‌ఎస్‌ లింఫోమా : ఇది కేంద్ర నాడీ మండలంలో వస్తుంది. ముఖ్యంగా మెదడులో వస్తుంది. ఇది Aసఙaఅషవస నఱఙ వ్యాధిలో కనిపిస్తుంది. (జణ4 కణాలు 50 ూవతీఎశ్రీ) ఫిట్స్‌ రావటం, తలనొప్పి, నాడీ మండలంకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. సిటి స్కాన్‌ చేయటం వల్ల మెదడులో ఈ లింఫోమా గడ్డ కనిపిస్తుంది. రేడియో థెరపీ ఇవ్వటం వల్ల ఈ గడ్డ 20-80 శాతం రోగులలో పూర్తిగా తగ్గుతుంది. కానీ ఇతర ఇన్ఫెక్షన్‌ల వల్ల 2 నుండి 3 నెలలకన్నా ఎక్కువ బ్రతకటం కష్టం. హార్ట్‌ కూడా ఇవ్వటం వల్ల కొంతకాలం జీవితం పొడిగించవచ్చు. హైడోస్‌ మెధోట్రిక్జేట్‌ కీమోథెరపీ కూడా మంచి ఫలితాలు చూపిస్తున్నాయి.
3. హాడ్జికిన్స్‌ లింఫోమా : ఈ రకమైన లింఫోమా అపుడపుడు కనిపిస్తుంది. దీనిలో జుజూర్‌వఱఅ దీaతీ Vఱతీబర (జుదీV) ఈ లింఫోమా కణాలయిన ఆర్‌.ఎస్‌ కణాలలో కనిపిస్తుంది. 80-90 శాతం రోగులు స్టేజ్‌-3 లేదా స్టేజ్‌-4లలో ఉంటారు. జ్వరం మొదలగు ఁదీ ూyఎజ్‌ూశీచీరఁ ఉంటాయి. జుఞ్‌తీaఅశీసaశ్రీ ప్రదేశాలలో గడ్డలు కనిపిస్తాయి.Aఅబర, తీవష్‌బఎలలో కూడా గడ్డలు ఉండవచ్చును.ఃAదీVణః అనే కీమోథెరపీ వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
4. కపోశీ సార్కోమా : ఎయిడ్స్‌కు సంబంధించిన 'కపోశీ సార్కోమా హోమో సెక్సువల్‌, బైసెక్సువల్‌లలో ఎక్కువగా ఉంటాయి. Aఅ్‌ఱ =వ్‌తీశీఙఱతీaశ్రీ ుష్ట్రవతీaజూy వల్ల వీటి సంఖ్యలో చాలా తగ్గుదల కనిపిస్తుంది. ఇది ఎక్కువగా చర్మంపైన లేదా నోటిలోను, దవడ ఎముక, జీర్ణమండలములోను కనిపించవచ్చును. బయాప్సీలవల్ల దీనిని నిర్ధారించవచ్చును. జీర్ణమండలంలో ఉంటే కడుపునొప్పి, విరోచనములు, బరువు తగ్గటం, మొదలగునవి జరుగుతాయి. నAA=ుతో పాటు +aఅషఱషశ్రీశీఙఱతీ, జఱసశీటశీఙఱతీ మొదలగు మందులు వాడటం వల్ల హానీ తగ్గించవచ్చును. కీమోథెరపీ, లేజర్‌, శస్త్రచికిత్స వల్ల మరియు రేడియో థెరపీ వల్ల లోకల్‌గా క్రమబద్దీకరిం పవచ్చును. ఎక్కువగా ప్రాకుచున్నచో కీమోథెరపీ వాడుతారు.
5. సెర్వైకల్‌ క్యాన్సర్‌ : హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ వల్ల ఈ క్యాన్సర్‌ రావచ్చును. 9 నుండి 26 సంవత్సరాల వారికి హెచ్‌పివి వ్యాక్సిన్‌ వాడుతున్నారు. ఎయిడ్స్‌కి సంబంధించిన ఈ క్యాన్సర్‌ తీవ్రంగాను, నఱస్త్రష్ట్ర +తీaసవ ుబఎశీబతీ గాను ఉంది. వైద్యం అయిన తర్వాత మరల తిరగపెట్టడం జరుగుతుంది. సాధారణంగా రేడియోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు. కొన్ని సందర్భాల్లో కార్సినోమా ఇన్‌సిటు దశలో 5 ఖీశ్రీబతీబతీaషఱశ్రీ ఆయింట్‌మెంట్‌ వాడుతారు.
6. Aఅaశ్రీ జaతీషఱఅశీఎa : ఎక్కువగా హోమోసెక్సువల్స్‌లో చూస్తాము. హెచ్‌ఐవి నెగిటివ్‌ వారిలో కన్నా పాజిటివ్‌ వారిలో 30-120 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. మలములో రక్తము కారటం విరోచనము తెలియకుండా పడటం, నొప్పి లాంటి లక్షణాలు ఆయా జబ్బు తీవ్రతను బట్టి ఉంటుంది. Aఅబర లోపల గడ్డ ఉండవచ్చును. కీమోథెరపీ, రేడియో థెరపీ ద్వారా దీనికి వైద్యము చేయుదురు.
7. మరికొన్ని క్యాన్సర్లు : ఊపిరితిత్తుల క్యాన్సరు 2.5 నుండి 5 రెట్లు హెచ్‌ఐవి పాజిటివ్‌ రోగులలో కనిపిస్తుంది. పెదిమల క్యాన్సర్‌ 3.1 రెట్లు ఎక్కువగా చూస్తాము. పెదవుల క్యాన్సర్లలో హెచ్‌పివి ఇన్ఫెక్షన్‌ కూడా చూస్తున్నాము. పురుషాంగము క్యాన్సర్‌, ్‌వర్‌ఱర క్యాన్సర్‌, మైలోమా క్యాన్సర్‌, బర్‌కిట్స్‌ లింపోమాలు కూడా చూస్తుం టాము. బర్‌కిట్స్‌ లింపోమా ఒక్కోసారి పొట్టలో, నోటిలోను మాక్జిల్లా సైనస్‌లోను రావచ్చును. వీటన్నిటినీ సందర్భాను సారంగా రేడియో థెరపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్స ద్వారా వైద్యం చేస్తారు.
ఎయిడ్స్‌ వల్ల రోగ నిరోధక శక్తి బాగా తగ్గుతుంది. రకరకాల ఇన్ఫెక్షన్లు రావచ్చు. రోగికి నీరసం ఉంటుంది. ఇటువంటి వారికి నAA=ు వైద్యము చాలా ఉపయోగపడు తుంది. సిడి4 కణాల సంఖ్యను పరీక్షించు కుంటూ నAA=ు వైద్యంతో పాటు కీమోథెరపీ లేక రేడియోథెరపీ ఇవ్వటం వల్ల రోగికి కొంత ఊరట కలుగుతుంది. చాలా మందిలో ఫలితాలు బాగానే ఉంటాయి. కానీ ఈ రెండు జబ్బులు విడి విడిగా ఉన్నవారిలో కన్నా, రెండూ ఒకేరోగిలో ఉంటే ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు. ఇదివరకటి కన్నా ఈ మధ్య వచ్చిన మందులవల్ల, రేడియోథెరపీలో మోడ్రన్‌ టెక్నాలజీస్‌ వల్ల కొంతలో కొంత ఆశాజనకంగా పరిస్థితి మారుతుంది. ఈ రోగము రాకుండా చూచుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక్కోసారి రోగి పరిస్థితిని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి హెచ్‌ఐవికు వైద్యము ముందు మొదలు పెట్టాలా, క్యాన్సర్‌కు వైద్యము ముందు మొదలు పెట్టాలా అని వైద్యులు సందిగ్దము లో పడతారు. ఏది ఏమయినా ఈ ఆధునిక యుగంలో రోగి ఎక్కువ బాధపడకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా వైద్యులు చూడగలుగుతున్నారు.
-డా||.V.ూ.చీ. రావు,వీ.ణ.,ణవీ=ు.,
క్యాన్సర్‌ వైద్య నిపుణులు.
సెల్‌:9849121050
Read More...

దుస్తులు,ఆహార అలవాట్లపై వాతావరణ ప్రభావం

By 10:02 PM

దుస్తులు,ఆహార అలవాట్లపై వాతావరణ ప్రభావం

Tue, 1 Jan 2013, IST    vv
రుతుచక్రంలో చలికాలం ఒక ప్రధానమైన మలు పు. గజగజ వణికించే చలిని తన వెంట తీసుకు వస్తుంది. మారిన రుతువుకనుగుణంగా దుస్తులు మారాలి. చలినుండి శరీరాన్ని కాపాడుకోవడం కోసం రక్షక కవచంగా స్వెట్టర్లు, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు ఉపయోగిస్తాం. ఇలా దుస్తులు మారితేనే మనం మన దైనందిన జీవనాన్ని యథా విధిగా కొనసాగించగలుగుతాము. అయితే శరీరానికి బయట రక్షణ సరే. శరీరంలోపల ఆరోగ్యం సంగ తేంటి? కాలాన్ని బట్టి ఆహార నియమాలు కూడా పాటించాలి. అప్పుడే జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. మరి ఈ సీజన్‌కు తగ్గ వింటర్‌ డైయట్‌ పాటించాలి. మరి ఈ వింటర్‌ డైయట్‌కు సరిపోయే అటువంటి ఆహారాలు కొన్ని మిస్‌ చేయకుండా తినాల్సినవి కొన్ని మీ కోసం శీతాకాలంలో ఇటు వంటి ఆహారాలను మీ డైయట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ ఆహారపదార్థాలను మిస్‌ కాకుండా తిని ఆరోగ్యంగా జీవించండి.
ఆరెంజ్‌ : ఆరెంజ్‌ను అలాగే తినడం లేదా జ్యూస్‌ చేసుకొని తాగడం వల్ల శీతాకాలంలో తరుచూ వేధిం చే జలు బు, దగ్గు నుండి ఉపశమనం పొంద వచ్చు. దగ్గు, జలుబుకు కారణం అయ్యే బ్యాక్టీరి యాతో పోరాడ గలిగే శక్తి ఇందులో అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆరెంజ్‌ను ఇంట్లో నిల్వ చేసుకొని తరచూ తినడం వల్ల యాంటీబయాటిక్‌ అవసరం ఉండదు.
ఆకు కూరలు: ఈ వింటర్‌ సీజన్‌లో ఎక్కువగా దొరికే గ్రీన్‌ వెజిటెబుల్స్‌లో ఇదొకటి. అత్యధిక పోషకాలు కలిగినటువంటి ఆకు కూరలు. బచ్చలి కూర, తోటకూర, మెంతి, పాలకూర వంటివి అధిక రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి అద్బు Ûతంగా సహాయపడుతాయి. ఆకుకూరలు తినడానికి బోర్‌ అనిపిస్తే కొంచెం వెరైటీగా వండి తినడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కావల్సిన విటమిన్స్‌, మినరల్స్‌, ఐరన్‌, క్యాల్షి యం, మెగ్నీషియం ఎక్కువగా శరీరానికి అందుతాయి.
వేరుశెనగలు: వేరుశెనగపప్పు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే.ఇందులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే పచ్చివి. లేదా వేయించినవి. లేదా ఉప్పుపట్టిం చినవి. ఈ సీజన్‌లో తినడం చాలా ఆరోగ్యకరం. ఇంకా వేరుశనగపప్పుతో తయారు చేసిన చిక్కీలు బయట మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందు తాయి.
జామకాయ : జామపండును తినడం వల్ల జీవక్రి యను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది. పచ్చి జామకాయలో ఉన్న లైకోపిన్‌ అనే పదార్థం ధమని సమస్యలను నివారించడంలో బాగా పనిచేస్తుంది. పింక్‌ కలర్‌లో ఉన్న జామపండు, జ్యూసి జామ పండ్లను వింటర్‌ డైయట్‌ లిస్ట్‌లో చేర్చుకోవడం ఆరో గ్యానికెంతో క్షేమం.
కివిపండ్లు : ఇదొక అసాధారణ పండు. ఇందులో కూడా విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఉప్పు చల్లిన ఈ కివి పండ్లను ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌తో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తినంది స్తుంది. అంతేకాకుండా ఈ కివి పండ్లను శీతాకా లంలో వివిధ రకాల సలాడ్లలో కలిపి తీసుకోవడం మరింత ఆరోగ్యదాయకం. టేస్ట్‌ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది.
నట్స్‌ మరియు డ్రై ఫ్రూట్స్‌: తాజా పండ్లకంటే ఎండిన పండ్లలో పోషకాలు అత్యధికంగా ఉంటాయి. డ్రైఫ్రూట్స్‌తో పాటు నట్స్‌ను కూడా తరచూ తినడం వల్ల వింటర్‌ సీజన్‌లో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఇవి బాగా సహాయం చేస్తాయి. కాబట్టి స్నాక్స్‌ టైమ్‌లో వీటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. 
Read More...

ప్రతిదినం తీసుకొనే ఆహారమే లివర్‌కు మహాభాగ్యం...

By 10:00 PM

ప్రతిదినం తీసుకొనే ఆహారమే లివర్‌కు మహాభాగ్యం...

Tue, 25 Dec 2012, IST    vv
ప్రతిదినం తీసుకొనే ఆహారమే లివర్‌కు మహాభాగ్యం...
సాధారణంగా మన శరీరం లోని ఏ భాగానికి సమస్య వచ్చినా కాస్త ముందే జాగ్రత్త పడతాం. కాని లివర్‌ (కాలేయం) విషయంలో చాలా సార్లు నిర్లక్ష్యంగానే ఉండిపోతాం. లివర్‌ సిర్రోసిస్‌ వంటి ఏ తీవ్ర సమస్యో మొదలయ్యాక గుండెలు బాదుకునే కన్నా ముందే జాగ్రత్త పడితే ఆ సమ స్యలు చాలా వరకు దరిచేరవు. శరీరం లో అతి కీలకమైన కాలేయాన్ని అత్యం త జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా వరకు మన చేతుల్లోనే ఉం టుంది. అందుకు మనం ప్రతిదినం తీసుకొనే ఆహారమే లివర్‌కు మహా భాగ్యం.తీసు కునే ఆహారం ఎంత తాజాగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. రసాయనాలతో పండించిన ఆహారం కాకుండా సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారం తీసుకుంటే మీ లివర్‌ పదిలం. వేపుళ్ళు ప్రిజర్వేటివ్స్‌ వేసి నిల్వ చేసిన పదార్థాలు మీ లివర్‌కు శత్రువులు. ఇంట్లో వండుకున్న తాజా ఆహారం ఉత్తమం. సొంత వైద్యం ఎంత మాత్రం మంచిది కాదు. శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలను వ్యాయామం, మసాజ్‌ల ద్వారా తరచు తొలగిస్తూ పోతే మీ లివర్‌కు కాస్త విశ్రాంతి లభిస్తుంది. ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మద్యపానం హద్దుమీరితే మొదట కూలిపోయేది మీ లివర్‌ అని గుర్తుంచుకోండి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో చూద్దాం.
''ఆహారమే లివర్‌కు మహాభాగ్యం''.
1. వెల్లుల్లి : ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం. క్యాన్సర్‌కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయించకూడదు. వెల్లుల్లిని ఒలిచి పది నిమిషాలు అలా ఉంచితే క్యాన్సర్‌ నిరోధించే ఎంజైమ్‌ ఎలెనాస్‌ బాగా మెరుగవుతుంది. సల్ఫర్‌ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. కాలేయము ఆరోగ్యానికి, కీళ్లనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది.
2. సిట్రస్‌ పండ్లు (ద్రాక్ష, ఆరెంజ్‌) : సిట్రస్‌ పండ్లలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్‌ను కాపాడుటలో బాగా పనిచేస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుచుతుంది. ద్రాక్ష పండ్లలోని టన్నీస్‌, పాలిఫినాల్స్‌క్యాన్సర్‌ సంబంధిత కారకాలపై పోరాడుతాయి. శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి. ఇందులో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాదు...ద్రాక్ష గింజల్లో ఉండే ప్రొనాంథోసైనిడిన్‌ అనే పదార్థం కాలేయాన్ని సంరక్షిస్తుంది.
3.వేరు దుంపలు : బీట్‌రూట్‌,క్యారెట్‌, బంగాళాదుంప వంటివి ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కాలేయంలోని కణాలు పునరుత్పత్తికి బాగా సహాయపడతాయి. డయాబెటిక్‌ లివర్‌ను కాపాడును. కాలేయం పనితీరు మెరుగుపడటానికి బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. ఈ ఆరోగ్యకరమైన దుంపలను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.
4.ఆకు కూరలు : శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను అందిస్తూ...నిత్యం తమని ఏదో ఓ రకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకు కూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కు వగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు ప్రతి రోజూతీసుకోవడం వల్ల శరీ రంలోని మలినాలను బయ టకు పంపివేయబడుతుంది.కాలేయాని కి ముఖ్యంగా కాకర కాయ, ఆకు కూరలు, క్యాబేజి వంటివి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి.
5. గ్రీన్‌టీ : టీ అన్నింటిలో గ్రీన్‌ టీ మాత్రమే అత్యంత శక్తివంత మైనది. ఈ ఆరోగ్యకర ఆహార అలవాట్లలో మనం సులువుగ చేర్చుకో గలిగింది గ్రీన్‌ టీ తాగేఅలవాటు. ముఖ్యంగా ఇందులోని 'ఇజీసీజి', '' కాటెచిన్స్‌'' అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ కణాలను నిరోధిస్తుంది. ఈ టీ తాగినవారిలో అన్నవాహిక క్యాన్సర్‌ తగ్గినట్లు చైనా పరిశోధనలు చెపుతున్నాయి. దీనికున్న యాంటీ ఆక్సిడేటివ్‌, యాంటి ప్రొలిఫరేటివ్‌ గుణాలే ఇందుకు కారణం. రోజువారీగా గ్రీన్‌ టీని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించుకోవచ్చు.
6.అవోకాడో : ఈ పండులో గుండెకు ఆరోగ్యానిచ్చే మోనోశాచ్యురేటెడ్‌ కొవ్వు పదార్థాలున్నాయి. దీనిలో ఫైటో కెమికల్స్‌ నోటి క్యాన్సర్‌ను నివారి స్తాయి. ఇది కాలేయాన్ని శుభ్ర పరచడమే కాకుండా కణజాలాలు మరియు కణాల పునరుద్ధరించడానికి బాగా సహాయ పడుతుంది. ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల కాలేయానికి మంచి ప్రయోజనం చేకూర్చుతాయి.
7.యాపిల్స్‌ : యాపిల్స్‌లో ఫైబర్‌ ఎక్కువగానూ,కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్‌ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.యాపిల్‌ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టురోనిక్‌ యాసిడ్‌ తయారీకి దోహదపడుతుంది. ఈ యాసిడ్‌ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పదార్థం పేగుల్లోప్రోటీన్‌ పదార్థం విచ్చిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా.యాపిల్‌ ఉండే మ్యాలిక్‌ యాసిడ్‌లో అనేది పేగులు,కాలేయం,మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
8.ఆలివ్‌ ఆయిల్‌ : ఆలివ్‌ విత్తనాల నుండి ఆలివ్‌ నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్‌ నూనెలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో మోనో అన్‌ సాచ్యురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు అత్యధికము. ఈ నూనెలోని మోనో అన్‌ శాచ్యురేటెడ్‌ కొవ్వు పదార్థం కండర కణజాలాన్ని కాపాడుతుంది.
9.తృణధాన్యాలు : తృణధాన్యాల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్‌ అధికం. కాలేయం పనితీరు సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది. బ్రౌన్‌ రైస్‌ మల్టీ గ్రెస్‌ పిండి మరియు సోయా పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన వాటిని వాడటం వల్ల కాలేయ సమస్యలను దూరంగా ఉంచవచ్చు.
10. బ్రొకోలి : ఇది క్యాలీఫ్లవర్‌ లాగా ఉంటుంది. ఇందులో పోషక తత్వాలు, విటమిన్‌ ఎ, యాంటి ఆక్సిడెంట్స్‌ పుష్కలం. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్‌ను వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే కండరాల నొప్పులు తొలగించడమే కాకుండా కాలేయాన్ని కాపాడుతుంది.
Read More...

పెరిగే వయస్సు-ఎదురయ్యే సమస్యలు

By 6:37 AM

పెరిగే వయస్సు-ఎదురయ్యే సమస్యలు

Tue, 20 Jan 2015, IST    vv
ప్రపంచంలో అతి ఎక్కువకాలం బ్రతికినట్లు గిన్నీసుబుక్‌లో నమోదయిన మనిషి పేరు షిజిచియో లుజుమి. ఉత్తర జపాన్‌దీవుల్లో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించిన ఇతడు 120 సంవత్సరాల 237 రోజులు జీవించాడు. 1986లో ఇతడు నిమో నియా వ్యాధితో మరణించాడు. తాను అంతకాలం బ్రతకడానికి బుద్దభగవానుడు, సూర్యుడు కారణ మని అతడు అభిప్రాయపడ్డాడు. అయితే మానవ జాతి 120 సంవత్సరాలు వయసుకు ముందే మరణించడం జరుగుతోంది. నడివయసునుండి శరీరం శిథిలంకావడం మొదలవుతుంది. ఆడ, మగ, ఇద్దరిలోను ఈ వయసునుండి క్రీడా సామర్థ్యాలు తగ్గడం ఆడవారిలో మెనోపాజ్‌ ఎదుర వ్వడం జరుగుతూ ఉంటుంది. అరవై సంవత్సరాలు వయసు వచ్చేసరికి రోగాలు శరీరంమీద దండ యాత్రలు చేస్తూ ఉంటాయి. పౌష్టికాహారం తీసుకోక పోతే కండరాలు, ఎముకల పటిష్టత తగ్గుతుంది. వ్యాయామం చేయకపోయినా ఈ పరిస్థితి తప్పదు. మానసిక ఇబ్బందులు ఏ విధంగా ఎదురవుతాయో స్పష్టంగా వర్గీకరించి చెప్పలేము. అయితే చాలా మంది వ్యక్తులలో మానసిక చురుకుదనం, బలం ఎనభై సంవత్సరాల వయసు వచ్చినా జంకవు. చాలా కొద్దిమందిలో 'ఆల్జీమర్స్‌' వంటి వ్యాధులు కన్పిస్తూ ఉంటాయి.
20 ఏళ్ళ ప్రాయంలో...
ఖీ మనిషి శారీరకంగా మంచి ఉన్నత స్థితిలో ఉంటాడు. మంచి బలం ఉంటుంది. కండర బలం, గుండెబలం తారాస్థాయిలో ఉం టాయి. వ్యాయామంతో మనిషి మరింత సమర్థవంతంగా తయారవుతాడు.
ఖీ శరీరంలో ఇమ్యూనిటివ్యవస్థ అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తుంది. ఇక ఏ వయసులోను ఇటువంటి స్థితి ఇమ్యూనిటీ వ్యవస్థకు ఉండదు.
ఖీ మానసిక శక్తి గరిష్టస్థాయిలో ఉంటుంది. నైపుణ్యాలు అత్యద్భుతంగా ఉంటాయి.
ఖీ వినికిడి, దృష్టి ఎంతో సునిశితంగా, స్పష్టం గా ఉంటాయి.
ఖీ ఈ వయసులో కాన్సర్‌వంటి వ్యాధులు సోకవు.
40 ఏళ్ల వయసులో...
ఖీ మహిళల విషయంలో 48 సంవత్సరాలు వచ్చేసరికి సాధారణంగా మెనోపాజ్‌ అనుభవాలు ఎదురవుతాయి. కొంతమందికి ఇంకా ముందునుండి మొదలుకావచ్చు.
ఖీ ఎముకలు క్షీణించడం ఆరంభం అవుతుంది.
ఖీ ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరిం చగల శక్తి ఉన్నతంగా ఉంటుంది.
ఖీ మగవారిలో బట్టతలఏర్పడడం మొదలవుతుంది.
ఖీ ఆడ, మగవారిలో 5వేల మందిలో ఒకరికి రెక్టర్‌ కాన్సర్‌వచ్చే అవకాశం ఉంటుంది. 700 మంది ఆడవారిలో ఒకరికి బ్రెస్టు కాన్సర్‌ రావచ్చు.
60 ఏళ్లు దాటితే...
ఖీ పెద్ద మెదడులోని ధమనుల (రక్తనాణాలు) గోడల్లో కొవ్వు పేర్కొని రక్తస్వేచ్ఛా ప్రవాహా నికి ఆటంకం ఏర్పడి పక్షవాతం, గుండె పోటు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఖీ తలజుట్టు రంగు కోల్పోతూ తెల్లజుట్టు దర్శనం ఇస్తుంది.
ఖీ లైంగిక వాంఛ సాధారణంగా తగ్గిపోతుంది. కొంతమందికయితే ఉండదు.
ఖీ మనుషుల్లో వందలో ఒకరికి క్రమంగా గణిత సామర్థ్యం మానసికంగా తగ్గిపోవడం ఆరంభం అవుతుంది. లెక్కలువేసి డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడంలో అసమర్థత ఎదురవు తుంది.
ఖీ ప్రతి 600 మందిలో ఒకరికి రెక్టల్‌ కాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. మహిళల్లో ప్రతి 450మందిలో ఒకరికి బ్రెస్టుకాన్సర్‌రావచ్చు.
80 ఏళ్ల ముదిమి వయసులో...
ఖీ ఈ వయసులోగల పదిశాతం వృద్ధులకు పార్కిన్‌సన్స్‌ వ్యాధి లేదా ఆల్జీమర్స్‌ వస్తుంది.
ఖీ యిరవయిల్లోవున్న కండరబలంలో నాల్గో వంతు బలం కండరాలు కోల్పోతాయి. ఇంకా ఎక్కువవంతు కూడా నష్టం కల్గవచ్చు.
ఖీ సాధారణంగా కీళ్ల వ్యాధులు వచ్చే పరిస్థితి హెచ్చుగా ఉంటుంది.
ఖీ ఏదో ఒక మానసిక సామర్థ్యం తగ్గిపోయే అవకాశం 85 శాతం ఉంటుంది.
ఖీ 250మందిలో ఒకరికి రెక్టల్‌కాన్సర్‌ రావచ్చు. 300 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్టు కాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. 50 మందిలో ఒకరికి తుంటి ఫ్రాక్చర్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ప్రయోగాలు :
హ్యూమన్‌ గ్రోత్‌ హార్మోనును కొంతమంది వయోవృద్ధులకు వైద్యులు ప్రయోగాత్మకంగా ఇచ్చారు. సాధారణంగా వయో వృద్ధులలో ఈ హార్మోనుతక్కువగా ఉంటుంది. వీరంతా ఈ హార్మోను ప్రభావంవల్ల మామూలుకన్నా శక్తివంతులయ్యారు.
వీరి కండరశక్తి 10 శాతం పెరిగింది. కొవ్వు 14 శాతం, చర్మం 7 శాతం దళసరి అయ్యింది. నా జీవితంలో మళ్లీ ఇంతబలం వస్తుందనుకోలేదు అన్నాడు ఒక వృద్దుడు. ఈ మందు ముసలితనాన్ని తాత్కాలికంగా కొంత వాయిదా వేస్తుందని భావిస్తున్నారు. ముదిమి వయసులో చాలా వాక్సీన్లు పని చేయవు. వీరిలో డిహెచ్‌ఇఎ అనే సహజ సిద్ధమైన హార్మోను బాగా తగ్గిపోతుంది. దీని ప్రభావం వల్ల శరీర రోగనిరోధకశక్తి తగ్గి జబ్బులను ఎదుర్కొన గల శక్తి శరీరానికి తగ్గిపోతుంది. ఈ హార్మోను శరీరానికి అందిస్తే జీవితకాలం మరింత పెరుగు తుందా? అన్నీ ప్రయోగాల దశలో ఉన్నాయి..వేచి చూడాలి.
Read More...

పోషక విలువల మొక్కజొన్న

By 6:36 AM

పోషక విలువల మొక్కజొన్న

Sat, 14 Mar 2015, IST    vv
మొక్కజొన్న ప్రత్యేకంగా సీజన్‌లో మాత్రమే లభిస్తుంది. లేత మొక్కజొన్న తినటానికి ఎంతో రుచిగా ఉంటుంది. కొంచెం ముదిరిన గింజలను ఎండబెట్టి వాటితో పాప్‌కార్న్‌ చేస్తారు. కార్న్‌ఫ్లేక్స్‌ కూడా మొక్కజొన్న గింజలతోనే తయారుచేయబడతాయి. మొక్కజొన్న గింజలతో వడలను తయారుచేస్తారు. వీటి గింజల నుంచి కార్న్‌ ఆయిల్‌ను తీస్తారు. ఈ కార్న్‌ఆయిల్‌ను వంటనూనెగా ఉపయోగిస్తారు. మొక్కజొన్నలను కాల్చి, ఉడికించి తింటారు. మొక్కజొన్నలో పోషకవిలువలు లభిస్తాయి. ఇందులో విటమిన్‌లు, పిండిపదార్థాలు, మాంసకృత్తులు, పీచుపదార్థం, ఖనిజాలు అధికంగా లభిస్తాయి. అరుగుదల తక్కువగా ఉన్నవారు మొక్కజొన్నగింజల మీద ఉప్పుపొడి, మిరియాలపొడి చల్లి నిమ్మరసం పిండి తినవచ్చు. అప్పుడు సులువుగా జీర్ణమవుతుంది. మొక్కజొన్నగింజలను ఎండబెట్టి, పొడిచేస్తారు. దీన్ని కార్న్‌ఫ్లోర్‌ అంటారు. మొక్కజొన్న ఔషధపరంగా కూడా ఎంతగానో ఉపయోగిస్తుంది. మొక్కజొన్నలో ఉండే కాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆరోగ్యానికీ ధృఢత్వానికీ తోడ్పడుతుంది. ఇందులోని పీచుపదార్థం మలబద్ధకాన్ని తొలగిస్తుంది. దీనిలో లభించే పొటాషియం రక్తపోటును నియంత్రించి, అధికరక్తపోటు రాకుండా చేస్తుంది. కాన్సర్‌ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. 
మధుమేహ రోగులు మొక్కజొన్న గింజలను, గింజలతో చేసిన పదార్థాలను కానీ తినవచ్చు. ఇందులో ఉండే లవణాలు, పోషకపదార్థాలు వారి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండెకు సంబంధించిన ఆనారోగ్యాలు రాకుండా నిరోధిస్తుంది. రక్తనాళాలతో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. కార్న్‌ఆయిల్‌ రక్తంలో కొలెస్టరాల్‌ శాతం పెరగకుండా నిరోధిస్తుంది. రక్తంలోని కొలెస్టరాల్‌ శాతాన్ని నియంత్రిస్తుంది. దీని గింజలను నమిలితినడం వల్ల దంతా ల పటుత్వం పెరుగుతుంది. దీనిలో లభించే పిండిపదార్థం శరీరానికి శక్తిని సమకూరుస్తుంది. గర్భిణీలు మొక్కజొన్న తింటే, ప్రసవానంతరం చనుపాలు వృద్ధిచెందుతాయి. ఇందులో లభించే చక్కెర శరీరానికి శక్తిని అందిస్తుంది. నాడీవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.
Read More...

అనారోగ్యాన్ని తెచ్చే హైహీల్స్‌

By 6:35 AM

అనారోగ్యాన్ని తెచ్చే హైహీల్స్‌

Tue, 9 Jul 2013, IST    vv
అమ్మాయిలూ హై హీల్స్‌ (ఎత్తు మడ మల చెప్పులు) వాడుతున్నారా? అయితే మీరు ఈ హీల్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే.. అందం కోసం అప్పుడప్పుడూ వాడితే ఫర్లేదు కానీ అదే అలవాటు అయిందనుకోండి ఆ అలవాటు ఆరోగ్యంపై దుష్ప్రభావాల ను చూపిస్తుంది మరి! ఇంకో మాట లో చెప్పా లంటే ముని వేళ్ళమీద నడవటం. ఇది చూడ డానికి బాగానే వుంటుంది. కానీ ఇది చూపించే దుష్ప్రభావాలు కూడా అలాగే వుంటాయి. మునివేళ్ల మీద నడ వటం వల్ల ఒత్తిడి పెరిగి పోవడం, పాదాలు దెబ్బతినడం, గోళ్ల ఇన్‌ఫెక్షన్‌ రావడం వంటి ప్రమాదాలు న్నాయని ఆర్థోపెడియన్‌ (ఎముకలు డాక్టర్‌) లు అంటు న్నారు.మడమ ఎత్తు కారణంగా మోకాలి జాయింట్లపై ఒత్తిడి పెరిగి తొడ భాగంలోని కండరాలపై తీవ్ర ప్రభా వం చూపుతాయి. తద్వారా కండ రాల కదలిక భారమై మోకాలి జాయింట్లు అరిగిపోయే ప్రమాద ముంది. ఒక్కోసారి శాశ్వతంగా నడకను కూడా కోల్పోయే ప్రమాద ముందని నిపుణులు చెపుతున్నారు. హై హీల్స్‌ వాడకం ద్వారా వచ్చే నొప్పులను వదిలించుకోవడానికి దాదాపు 12 నుంచి 15వేల రూపా యల వరకు ఖర్చు ఉంటుంది.మన శరీర భారాన్నంతా మోసేది మన కాళ్లేకదా! మరి వాటి కోసం మనం జాగ్రత్తలుతీసు కోమా? పోనీ మీకు హీల్స్‌ వేసుకోవాలని మరీ కోరికగా ఉంటే డాక్టరును సంప్రదిం చి ఎంత ఎత్తు వరకు హీల్‌ వాడవచ్చో అనేవిషయాన్ని ధృవీకరించుకొని వాడితే మంచిది. 
Read More...

టీవీలు చూడటంలో మహిళలే ఫస్ట్‌

By 6:34 AM

టీవీలు చూడటంలో మహిళలే ఫస్ట్‌

Mon, 17 Sep 2012, IST    vv
పురుషులకన్నా మహిళలు టీవీలు చూడటంలో ప్రథమ స్థానంలో నిలిచారని స్టేట్‌ ఆఫ్‌ ది మీడి యా డెమోక్రసీ సంస్థ న్యూఢిల్లీలో వెల్లడించింది. తాము జరిపిన సర్వేలో 92 శాతం మహిళలు టీవీలు చూసేందుకు ఎక్కువ సమయం గడుపుతుంటారని తేలినట్లు ఆ సంస్థ తెలిపింది. ఎక్కువ సమయాన్ని ఎలా గడుపుతారని తాము దేశవ్యాప్తంగా రెండు వేలమంది పురుషులు, మహిళలపై సర్వే జరిపామని సంస్థ తెలిపింది. ఇందులో పాల్గొన్న 93శాతం మంది మహిళా మణులు టీవీలతో కాలక్షేపం జరుగుతుందని, అదే పురుషుల్లో 90శాతం మాత్రమే టీవీలను చూసేందుకు ఇష్టపడతామని తెలిపినట్లు ఆ సంస్థ పేర్కొంది. టీవీల్లో పలు ధారావాహిక కార్యక్రమాలతో పాటు మహిళలకు సంబంధించిన పలు ప్రోగ్రాంలు వస్తుంటాయని, దీంతో తమకు టీవీయే మనోరంజకమైన సాధనమని మహిళలు పేర్కొన్నట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు. తాము బెంగుళూరు, లక్నో, లూధియానా, సూరత్‌, ఇండోర్‌లాంటి నగరాల్లో సర్వే జరిపినట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. ఇతర ప్రసారసాధ నాలకన్నా టీవీనే ఎక్కువగా ఆకర్షిస్తుంటుందని తమ సర్వేలో వెల్లడైందని, టీవీ ద్వారా అన్ని రకాల విషయాలను తెలుసుకోగలుగుతామని సర్వేలో పాల్గొన్న మహిళలు తెలిపినట్లు సంస్థ తెలిపింది. టీవీల ద్వారా దృశ్య, శ్రవణాలను ఒకేసారి వీక్షించి వినే అవకాశం కలుగుతుంది. ఇటీవలి కాలంలో దేశీయ మార్కెట్‌లో డైరెక్ట్‌ టు హోమ్‌ (డీటీహెచ్‌) విరివిగా రావడంతో మారుమూల గ్రామాల్లోను వీటి ద్వారా వార్తలు, ఆటలు, వివిధ ధారావాహిక కార్యక్రమాలను ఇంటిల్లిపాది వీక్షించే అవకాశం కలుగుతోంది. దీంతోపాటు మనసుకు ఉల్లాసం, ఉత్సాహాన్ని నింపే పలు కార్యక్రమాలు ప్రసారమవుతుండటంతో తాము టీవీలను ఎక్కువగా చూస్తుంటామని మహిళలు తెలిపినట్లు ఆ సంస్థ వివరించింది. మనసును రంజింపజేసేందుకు మొదటి స్థానంలో టీవీ నిలవగా రెండవ స్థానంలో వార్తాపత్రికలు నిలిచాయని ఆ సంస్థ తెలిపింది. పశ్చిమదేశాల్లో నేటికి ఉదయం నిద్ర లేవగానే టీతో పాటు వార్తాపత్రికను చదవడం ఇష్టపడతారు. 26 సంవత్సరాల వయసుపైబడినవారు వార్తాపత్రికలను చదివేందుకు ఉత్సకత చూపిస్తున్నట్లు తమ సర్వేలో తేలిందని ఆ సంస్థ తెలిపింది.
Read More...

ఆదర్శ సామ్యవాదాన్ని ఆచరించి చూపిన చలసాని

By 6:20 AM
ఆదర్శ సామ్యవాదాన్ని ఆచరించి చూపిన చలసాని
ఆదర్శాలు వల్లించటం సులభం. ఆచరించి చూపటం బహుదుర్లభం. ఆదర్శాలకు ఆచరణకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటున్నది. అయితే 'అందరూ నాకు హితులూ, స్నేహితులే... ప్రజలే నా బంధువులు ఎవరి బిడ్డలైనా, నా పిల్లలే....పార్టీనే ఆస్తి.... నమ్ముకున్న సిద్ధాంతమే నాకు జీవనమార్గం' అన్న ఆదర్శ కమ్యూనిస్టులూ, రచయితలూ, ప్రజా నాయకులూ కొద్ది మంది ఉన్నారు. వారిలో ఒకరు చలసాని ప్రసాద్‌. జీవితానికీ, సాహిత్యానికీ పూర్తి తాదాత్మ్యం, సాహిత్యానికీ, రాజకీయానికీ ఏకాత్మత, రాజకీయానికీ నిత్య జీవితానికీ పూర్తి సంఘటితరూపం ఇచ్చిన బహు కొద్ది మందిలో చలసాని ప్రసాద్‌ ఒకరు. బహుశా ముఖ్యులు కూడా.    
నిజమే.... ఆయనది మావోయిస్టు విధానం. విప్లవ రచయితల సంఘానికి కర్తా, భర్తా, వ్యవహర్తా.... ఆచరణలో నూరు శాతం నమ్మిన విధానాలను అమలు చేయటం... ఆయన ప్రత్యేకత. అరసం నుండి పుట్టిన సంస్థ కావటం చేత వి.ర.సా.నికి దాయాది వైరం ఉన్నమాట నిజమే. చర్చలకు, ఖండనలకు, ఎత్తి పొడుపులకు, వ్యంగ్య బాణాలకు, పాలిమిక్స్‌ అనే వాదాస్త్రాలకు ప్రసాద్‌ అంకితమైన వ్యక్తే. అందులో సందేహం లేదు. అందులోనూ 1970-80 ప్రాంతంలో అ.ర.సం. బలమైన సంస్థగా అతివాదాన్ని, మావోయిజాన్ని, విరసాన్ని ఎదిరించిన మాట కూడా వాస్తవం. సి.పి.ఐ.కు సోదర సంస్థగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, జాతీయవాదాన్ని, రష్యా స్నేహాన్ని, వామపక్షాల ఐక్యతనూ బలపరచిన మాట కూడా పచ్చి నిజం. ఇవన్నీ నచ్చని వి.ర.సం. కార్యశీలిగా అరసంతో ఘర్షించినా, కమ్యూనిస్టు హృదయంతో ప్రజా సంస్థలను చూసి, పలకరించి, సహకరించి సంఘీభావం ప్రకటించే వ్యక్తి చలసాని ప్రసాద్‌. ఈ వైరుధ్యాన్ని స్నేహ వైరుధ్యంగానే చూసేవాడు. నక్సలైటు ఉద్యమం ఉద్ధృత స్వరూపంలో ఉన్నది. అణచివేతలు నిషేధాలు కొనసాగుతున్నాయి. సి.పి.ఐ., అ.ర.సం వీటిని ఖండించి సోదర వామపక్షాల ఐక్యతకు కృషి సలిపేవి. అందుకే ప్రసాద్‌కు, ఇతర విరసం నాయకులకు భిన్నంగా అన్ని శాఖల్లోనూ మిత్రవర్గం ఉండేది. నిన్న చనిపోయేదాకా ఆ స్నేహం అవిచ్ఛిన్నంగా సాగింది.
బయటకు ఎంత సౌమ్యుడో, లోన అంత కరుడు గట్టిన నిబద్ధుడు. పోతపోసిన శిలల వంటి అభిప్రాయాలు -విశ్వాసాలు, ప్రేమలు, అభిమానాలు, మాయా బజార్‌ సినిమా అన్నా, ఎస్వీ రంగారావు నటన అన్నా, ఆత్రేయ మాటలన్నా అంతే ప్రేమ. శ్రీశ్రీ అంటే పిచ్చి. గోపీచంద్‌కు మిత్రుడు. రావిశాస్త్రికి ప్రాణ స్నేహితుడు. రంగనాయకమ్మకు శ్రేయోభిలాషి. కుటుంబరావుకు శిష్య సమానుడు. రమణారెడ్డికి ప్రియ సహచరుడు. రా.రా.కు అభిమాని. బాలగోపాల్‌, వరవరరావు, గద్దర్‌, సత్యమూర్తి, వంగ పండులకు కామ్రేడ్‌ ఇన్‌ఆర్మ్స్‌, పురిపండాకు అభిమాన ప్రథముడు. కారా మాష్టారికి గౌరవనీయ మిత్రుడు.... చెప్పొద్దూ.... అలనాడు విజయవాడలో ఉండే రోజుల్లో చలసాని విశ్వనాథకు మంచి మిత్రుడు. ఈ మిత్ర భాగ్యమే అతను సంపాదించిన ఆస్తి-కూడబెట్టిన ధనం. అతని నిత్య చైతన్యానికి ఇంధనం. అతను సేకరించిన బృహత్తర గ్రంథాల సముదాయం 30 వేలకు చేరింది. సామ్యవాద సాహిత్య గ్రంథాలయంగా పేరు మార్చుకోబోతుంది.
ఆవకాయతో అన్నం, కోడిమాంసం ముక్కలు తప్ప అతను కోరిన సౌఖ్యాలు లేవు. బావుకున్న సౌభాగ్యాలు లేవు. కుమార్తెలు నవత, మమత... ఎప్పుడో చనిపోయిన భార్య విజయా.... వారిక్కూడా అతను అదనపు సంపదలు కూడ బెట్టి యివ్వలేదు. చేతులూ, కాళ్ళూ తప్ప... కృష్ణాబాయి, వేణు గార్లతో నమ్మిన విశ్వాసాల వేటలో కలిసి నడక. వరవరరావు ఎక్కడో అన్నట్లుగా ఆస్తిని జయించవచ్చు. అహంకారాన్ని జయించలేం. అలా జయించిన ఏకైక వ్యక్తి ప్రసాద్‌. నువ్వు ప్రసాద్‌ని నిందించు, తిట్టు... దూషించు. ఏమీ బాధపడడు. కారల్‌మార్క్స్‌నూ, శ్రీశ్రీని, రావిశాస్త్రిని పల్లెత్తి మాటన్నారో మీదపడి రక్కేయగలడు. అతని ప్రజాతత్వ సిద్ధాంతానికి యీ నిబద్ధత పరాకాష్ఠ.    
పలుమార్లు నాతో ఎడ తెగని వివాదం. భారత రాజ్యాంగ పాత్రపైన, భారతీయ సామ్యవాద ఉద్యమ ప్రగతిపైనా 'సాయుధ పోరాటం యిక్కడ తగదు ప్రసాద్‌' అనేవాణ్ణి. అన్ని పార్టీలూ (కమ్యూనిస్టు) కలిసి పోరాడందే యింతటి విశాల భారతంలో విజయం కష్టం అనేవాణ్ణి. కాసేపు మౌనం... తర్వాత ''ముందు పార్లమెంటరీ కమ్యూనిస్టుపార్టీలన్నీ ఏకం కమ్మనండి. రాడికల్‌ పార్టీల సంగతి వారి కొదిలేయండి' అనేవాడు. 
'దేశం చేజారిపోతోంది. కేవలం ధనవంతులూ, మార్కెట్‌ శక్తులూ, అవినీతి స్వాములూ సామ్రాట్టులవుతున్నారు... ఏమంటావు చలసానీ..' అంటే.
'మీ మామయ్య బొల్లిముంతను శ్రీశ్రీ చిల్లిముంత అన్నాడు. మీ గురువు సోమసుందర్‌ను దోమసుందర్‌ అన్నాడు'' అని పకపకా నవ్వుతూ సంభాషణ దారి మళ్ళించేవాడు.
అరసం 2004 విశాఖ మహాసభలకు హాజరయ్యాడు. జ్వాలాముఖి, కృష్ణాబాయిలచేత సందేశాలిప్పించటం చూసి చిరునవ్వులు నవ్వాడు. కృష్ణాబాయి మహాసభను చూసి 'పుట్టింటి కొచ్చినట్లుంది' అన్నప్పుడు ప్రసాద్‌ కూడా సంతోషించాడు !'' చింతేల నిగ్రహించు బలం లేకపోయినా...
ఏ పాటిదైన ''వెల్గు ప్రసాదించుతూ పద'' అన్న రాంభట్ల గేయంలోని సారం ప్రసాద్‌కు అర్థమైనంతగా ఇతరులెవ్వరికీ అర్థం కాలేదు. మంచికోసం, మనిషి కోసం, ప్రేమ కోసం, ఆదర్శమైన సమష్టి జీవనం కోసం ఆరాటపడిన అరుదైన వ్యక్తి... ఆదర్శజీవనుడు చలసాని ప్రసాద్‌ !
- చందు సుబ్బారావు
94413 60082
Read More...

తలపండిన నిలువెత్తు శ్రీశ్రీ సమాచారం

By 6:19 AM
తలపండిన నిలువెత్తు శ్రీశ్రీ సమాచారం
'సమాజాన్ని మార్చే కృషిలో సాహిత్యానికి ఎంతో కొంత పాత్ర ఉంటుంది. అలాంటి సాహిత్యంతో నాకు అనుబంధం ఉంది. ఉద్యమాలు లేకుండా సాహిత్యం నిర్ణయాత్మకమైన పాత్ర నిర్వహించలేదు. తెలుగులో మొదటినుంచి రాజకీయ ఉద్యమాలు సాహిత్యవ్యాప్తికి దోహదం చేశాయి.ఇది ఎవరూ కాదనలేని సత్యం. ప్రజారాజకీయాల ప్రభావంతో సాగే సాహిత్య ఉద్యమంలో నేను భాగస్వామిని. ఉద్యమం ఆరోగ్యవంతంగా కొనసాగాలంటే సాహిత్యం పట్ల ఆసక్తి ఉండి నిజాయితీతో పనిచేసే వ్యక్తులు కావాలి. అలాంటి వ్యక్తుల్లో నేనొకణ్ణ్ణి' అంటూ సాహిత్యరంగంలో తన కృషి గురించి చెప్పుకున్న చలసాని ప్రసాద్‌-కవి, రచయిత, విమర్శకుడు, సమీక్షకుడు, అనువాదకుడు, విప్లవసాహితీ కార్యకర్త. 
1957లో ఎమ్‌.ఏ.పట్టభద్రుడైన చలసాని ప్రసాద్‌, బతుకు తెరువుకోసం కొంతకాలం స్టేట్‌ గవర్న మెంటు గుమస్తాగానూ, కొంతకాలం కాజీపేట రైల్వే స్టేషన్‌లో అసిస్టెంట్‌ రైల్వేకేటరింగ్‌ మేనేజరు గానూ, కొంత కాలం వరంగల్‌ రీజినల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌ సూపరింటెండెంట్‌గానూ పనిచేశారు. తరువాత 1965లో సినిమారంగంలో చేరి 'కలిమిలేములు' చిత్రానికి ప్రముఖరచయిత గోపీచంద్‌కి స్క్రిఫ్ట్‌ అసిస్టెంటుగానూ, ప్రముఖ దర్శకనిర్మాత కె.ప్రత్యగాత్మ నిర్మించిన 'చిలకాగోరింక', 'మా వదిన' చిత్రాలకు నిర్మాణ నిర్వహకుడిగానూ పనిచేశారు. 1968 నుండి విశాఖపట్నం ఏ.వి.యన్‌ కళాశాలలో పాలిటిక్స్‌ అధ్యాపకుడిగా చేరి, అందులో స్థిరపడి అక్కడే 1992లో పదవీ విరమణ పొందారు. 
1955 మధ్యంతర ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎన్నికల ప్రచారసభకు సాంస్కృతిక సైనికుడిగా మహాకవి శ్రీశ్రీ హనుమాన్‌ జంక్షన్‌ వచ్చారని తెలిసి, గుడివాడ నుండి 12 మైళ్లు సైకిలు తొక్కుకువెళ్లి శ్రీశ్రీని మొట్టమొదటిసారి చూశాననీ, అది తన జీవితంలోని ఒక గొప్ప మధురానుభూతి అని చెప్పుకునే ప్రసాద్‌, మహాకవి శ్రీశ్రీకి వీరాభిమాని.తలపండిన నిలువెత్తు శ్రీశ్రీ సమాచారం.ఆయన శ్రీశ్రీ గురించి అటు సాహిత్యం లోనూ, ఇటు జీవితంలోనూ ఎటువంటి ప్రశ్నయినా సరే, అడిగేవారినోటి నుంచి పూర్తిగా రాకుండానే సమాధానం చెప్పగల ఒకే ఒక్కడు. శ్రీశ్రీపై ఆయన భక్తి, అనురక్తి, అక్షరాలకు అందనిది. మహాకవి శ్రీశ్రీపై చలసాని ప్రసాద్‌ది శ్రీశ్రీ విరోధులు ద్వేషించేంత అనురాగం. శ్రీశ్రీ అభిమానులు ఈర్ష్యపడేంత అభిమానం. 
02-01-1910గా, అప్పటివరకు చలామణీ అవుతున్న మహాకవిశ్రీశ్రీ జన్మదినాన్ని, శోధించి, 1910 ఏప్రిల్‌ 30గా కచ్చితమైన ఆధారాలతో సాధించిన, అసహాయ శ్రీశ్రీ సహాయశూరుడు. శ్రీశ్రీ అంటే చలసాని ప్రసాద్‌కే కాదు,చలసాని ప్రసాద్‌ అన్నా శ్రీశ్రీకి ఎంతో అభిమానం.చలసాని ప్రసాద్‌ శ్రీశ్రీకి అత్యంత సన్నిహి తులు, స్నేహితులు. శ్రీశ్రీ-తన మొదటిభార్య రమణమ్మ గారిని కౌసల్యఅనీ, రెండో భార్య సరోజగారిని సుమిత్ర అనీ, ప్రసాద్‌గారిని కైక అనీ ముద్దుగానూ, అభిమానం గానూ, ప్రేమతోనూ పిలుచుకొనేవారు. 
జాతీయోద్యమ నేపథ్యమున్న కుటుంబంలో చలసాని జన్మించారు. అందువలన ఉద్యమ సమ యంలో ఇంటిపై తరుచూ దాడులు జరుగుతుండేవి. అలా జరిగిన కాల్పుల్లో బాబాయి, బావ, అన్నయ్య పోలీసుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. అటువంటి అమరవీరుల కుటుంబ నేపథ్యం కలిగిన చలసాని తొలిజనరల్‌ ఎన్నికల సంరంభంలో రాజకీయాలలో కళ్లుతెరిచారు. హైస్కూలు దశలోనే ఎర్రజెండా చేతబట్టి మరణించేదాకా తెలుగునాట ప్రజాఉద్యమాలతో కొనసాగారు. ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ సభ్యులు. కమ్యూనిస్టు పార్టీ 1964చీలికలో సి.పి.ఎంవైపూ, 1969 చీలికలో ఎం.ఎల్‌వైపూ పనిచేశారు.విరసం సంస్థాపక కార్యవర్గ సభ్యులు. 1986-88లో ప్రధాన కార్యదర్శిగానూ, కె.వి.ఆర్‌ మరణానంతరం 1998-2000లో విరసం అధ్యక్షులుగానూ పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయి జైలుజీవితం అనుభవించారు. ఇక లెక్కలేనన్ని బూటకపు ఎన్‌కౌంటర్లను జీవిత కాలం నిరసిస్తూనే ఉన్నారు. నిరసిస్తూ లెక్కలేనన్ని సార్లు అరెస్టయ్యారు. 
విరసం ఆవిర్భావం విషయంలో చలసాని ప్రసాద్‌ ముఖ్యపాత్ర నిర్వహించారు. విరసం ప్రచురించిన 'శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం' 21సంపుటాలకు(అనుబంధ సంపుటితో కలిపి) సంపాదకత్వం వహించారు. దానికి తను చేసిన కృషి, 'శ్రీశ్రీ సాహిత్యం' (1970)ఆరుసంపుటాలకు(ఆంగ్ల సంపుటంతో కలిపి) కె.వి.ఆర్‌ చేసిన కృషికి కొనసాగింపేనని వినయంగా చెప్పుకొన్నా,'శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం'ను అత్యంత బాధ్యతాయుతంగానూ, అతి విలువైన ఫుట్‌నోట్స్‌ తోనూ, అనన్య సామాన్యంగానూ అందించి తెలుగు జాతికి మహోపకారం చేశారు. 
విరసం ప్రచుణలు 'కొకు వ్యాసప్రపంచం'(ఆరు సంపుటాలు)కూ,'కొకు రచనాప్రపంచం'(18 సంపుటాలు)కూ,త్రిపురనేని 'గోపీచంద్‌ రచనా సర్వస్వం'(10 సంపుటాలు)కూ తుమ్మల కృష్ణాబాయితో, 'కె.వి.ఆర్‌. సాహిత్యలేఖలు'కు ఎన్‌.వేణుగోపాల్‌తో, శతజయంతికి మనసు ఫౌండేషన్‌ ప్రచురణ 'శ్రీశ్రీ ప్రస్థానత్రయం' (3సంపుటాలకు)కు శ్రీ యం.వి.రాయుడు (బెంగుళూరు)తో కలిసి సంపాదకత్వం వహించారు. 
'చలసాని ప్రసాద్‌ సాహిత్య వ్యాసాలు'(2003) 'చలసాని ప్రసాద్‌ రచనలు'(2008), పేరున రెండు సంపుటాలు ఆయన రచనలను విరసం ప్రచురించింది. చలసాని జీవిత కాలంలో శ్రీశ్రీ గురించిన, శ్రీశ్రీపై చలసాని సాహిత్యసర్వస్వంగా 'చిరంజీవి శ్రీశ్రీ' పేరున శ్రీశ్రీసాహిత్యనిధి శ్రీశ్రీ విరించివీ, శ్రీశ్రీ గురించివీ నూరుపుస్తకాల హోరు ప్రణాళికలో భాగంగా 24వ పుస్తకంగా శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురించింది. 'మేరువంతటి మహాకవి నిధులను నిర్విరామంగా కూర్చి, పేర్చి, ఏర్చి తెలుగు సమాజ హృదయంలో నిక్షిప్తం చేస్తున్న శ్రీశ్రీ సాహిత్యనిధి అంటూ అంకిత మిచ్చారు.
చలసాని సాధించిన మరో ముఖ్య విజయం ఆయన వ్యక్తిగత గ్రంథాలయం. ఎన్నో అద్భుతాలు ఉన్న విశాఖలో చలసాని గ్రంథాలయం ఒక అద్భుతం. ఒకప్పుడు ప్రత్యేకంగా చెప్పుకునే నార్ల, ఆరుద్ర, జగ్గయ్యల గ్రంథాలయాలను ప్రమాణంలో మించిన గ్రంథాలయం. ప్రజల యుద్ధాలూ..ప్రభుత్వ నిషిద్ధాలూ..చోటుచేసుకున్న గ్రంథాలయం. ఆ గ్రంథాలయం గదులకు శ్రీశ్రీ, రావిశాస్త్రి, కొడవటిగంటి పేర్లు పెట్టడం విశేషం. 
''సాహిత్యాన్ని చరిత్రపరంగా,సామాజిక పరంగా, రాజకీయఉద్యమపరంగా విశ్లేషించాలని నా అభిలాష'' అనిచెబుతూ,అలానే విశ్లేషిస్తూ-విరసాన్నీ, శ్రీశ్రీని రెండుకళ్లుగా భావించే చలసానిప్రసాద్‌,1932 డిశంబరు, 8నకృష్ణాజిల్లా, నాదెళ్లవారిపాలెంలో జన్మించారు 2015 జూలై,25న విశాఖపట్నంలో గుండెపోటుతో మరణించారు. ఆయన కళ్లనూ, కాయాన్ని ఆయన కోరిక మేరకు మెడికల్‌ కాలేజీకి అందించారు. 
చలసాని బసవయ్య, వెంకట నరసమ్మ చలసాని ప్రసాద్‌ తల్లిదండ్రులు. ఆయన భార్య విజయలక్ష్మి 2003లో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు విప్లవోద్యమంలో పనిచేస్తున్న నవత, మరొకరు కాలేజి లెక్చరర్‌గా పనిచేస్తున్న మమత .
- సింగంపల్లి అశోక్‌కుమార్‌
శ్రీశ్రీ సాహిత్యనిధి
Read More...

Universities - Researches

By 6:18 AM

Read More...

ముట్టుకుంటే మంటలు

By 6:16 AM

ముట్టుకుంటే మంటలు

Added At : Mon, 07/27/2015 - 09:50
  • మిస్టరీగా మారిన ఉత్తరప్రదేశ్ బాలిక వ్యవహారం
ఆంధ్రప్రభ దినపత్రిక : నేషనల్ న్యూస్
ఝాన్సి: పురాణ కథలను తలపించే ఒక ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని ఒక గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఒక 12 ఏళ్ల బాలిక తన చేతులతో ఏది ముట్టు కున్నా అది మండిపో తోంది. గోర్‌మాచయా గ్రామానికి చెందిన ఆ బాలిక వ్యవహారం ఇటీ వల గ్రామంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ బాలిక చేతుత్లో ఏదైనా కాలిపోవడాన్ని కొం దరు ఒక వరంగా పేర్కొంటుండగా, మరికొందరు దానిని ఒక శాపంగా భావిస్తున్నారు. మరికొందరు ఇది ఆమెను ఆవహించిన దుష్ట శక్తి ప్రభావం అన్న అనుమా నాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అది దుష్ట శక్తి ప్రభావం అయితే దానిని వదిలించ డానికి గ్రామంలోని కొంరదు పూజలు కూడా ప్రారంభించారు. ఆ బాలికను చిన్న తనంలోనే గ్రామ పెద్ద్ద దత్త్తత చేసుకున్నారు. ఆమె సలువుగా బల్బులు వెలిగేలా చేయ గలదని, కేవలం చేతితో తాకడం వల్ల నిప్పు పుట్టించగలదని ఆమె ఆలనా పాలనా చూస్తున్న వారు చెబుతున్నారు. అయితే ఆమె చేతి స్పర్శ వల్ల్లనేనేమో ఆమె బట్ట్టలకు నిప్పంటుకుంది. అయితే ఆదృష్టవశాత్తు ఆమె ఆ ప్రమాదం నుంచి ఆమె తప్పిం చు కోగలిగారు. అందువల్ల్ల ఆమె వెంట ఎప్పుడు ఎవరో ఒకరు ఉండేలా చూస్తున్నారు.
- See more at: http://www.prabhanews.com/%E0%B0%AE%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%AE%E0%B0%82%E0%B0%9F%E0%B0%B2%E0%B1%81#sthash.Qhzr13vC.dpuf
Read More...

పేపర్‌ బాయ్ టు రాష్ట్రపతి భవన్‌

By 6:12 AM

పేపర్‌ బాయ్ టు రాష్ట్రపతి భవన్‌

Posted On 17 hours 50 mins ago
పేపర్‌ బాయ్ టు రాష్ట్రపతి భవన్‌
             న్యూఢిల్లీ : తమిళనాడులోని రామేశ్వరంలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన కలాం పేపర్‌ బాయ్  నుంచి రాష్ట్రపతిగా అంచలంచలుగా ఎదిగారు. ఉన్నత చదువులు అభ్యసించి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా మన్ననలు పొందారు. మాతృదేశానికి వెలకట్టలేని సేవలందించి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అందుకున్నారు. భారత తొలి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ తర్వాత మళ్లీ పిల్లలకు అంతగా చేరువైన నేత అబ్దుల్‌ కలాం మాత్రమే. ఆయన లేకున్నా..కలలు కనండి..వాటిని సాకారం చేసుకోండన్న స్ఫూర్తిదీపికలు ప్రజలమదిలో స్థిరంగా ఉంటాయి. నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లే క్షిపణులనే కాదు హుద్రోగులకు అవసరమైన స్టంట్లు, వికలాంగులకు తేలికైన పరికరాలు రూపొందించే మానవతకు నిండైన రూపం కలాం. ఇస్రో, డిఆర్‌డిఒ, తదితర కేంద్రాల్లో ఆయన పలు స్థాయిల్లో పనిచేశారు.
క్షిపణి పితామహుడు
అగ్ని వంటి మధ్యతరహా, పృధ్వి వంటి బాలిస్టిక్‌ క్షిపణులను భారతదేశ అమ్ములపొదిలో సాయుధ సంపత్తిని నింపింది కలామే. ఈ క్షిపణుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించి ఆయన భారత క్షిపణి పితామహుడయ్యారు.
పొఖ్రాన్‌ అణు పరీక్షలు
బిజెపి నేతృత్వంలో ఎన్‌డిఎ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే 1998లో పొఖ్రాన్‌ వద్ద రెండోసారి అణుపరీక్షలు నిర్వహించారు. ఈ అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించడంలో కలాం కీలకపాత్ర పోషించారు.
జీవితవిశేషాలు
జననం: 1931 అక్టోబరు 15, రామేశ్వరం ( తమిళనాడు)
తల్లిదండ్రులు: అపియమ్మ, జైనులబుద్దీన్‌
విద్య: పాఠశాల విద్యంతా రామనంతపురం స్కార్జ్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌,
తిరుచురాపల్లి సెయింట్‌ జోసెఫ్‌ కాలేజిలో కళాశాల విద్య, డిగ్రీ మద్రాస్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ కాలేజిలో భౌతికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌.
శ్వాస, ధ్యాస ఇస్రో
- మద్రాసు ఐటిలో గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత 1960లో డిఆర్‌డివోలో శాస్త్రవేత్తగా చేరారు. తర్వాత 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు బదిలీ అయ్యారు. ఎస్‌ఎల్‌వీ-3 ప్రాజెక్టు డైరక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ. ఇస్రోలో చేరడమే గొప్ప విజయంగా కలాం చెబుతుండేవారు. ఇస్రోనే శ్వాస, ధ్యాసగా ఎన్నో ప్రాజెక్టులకు నేతృత్వం వహించారు. నిప్పులు నింగికి దూసుకెళ్లే పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్స్‌ (పిఎస్‌ఎల్‌వీ) రూపకల్పనలో కలాం కృషి ఎనలేనిది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన రోహిణి ఉపగ్రాన్ని ఎస్‌ఎల్‌వీ ద్వారా విజయవంతంగా ప్రయోగించి కలాం ప్రశంసలు పొందారు.
- శాస్త్రవేత్తగా కెరీర్‌ ప్రారంభించిన డిఆర్‌డివోలోనే కలాం 1992-99 మధ్య కాలంలో కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే 1998లో పొఖ్రాన్‌-2 అణుపరీక్షలను కలాం నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించి అణ్వాయుధ సాంకేతిక రంగంలో ప్రపంచదేశాలకు భారత తన సత్తా చాటింది.
- ఇస్రో, డిఆర్‌డిఒ వంటి భారత అత్యున్నత పరిశోధన సంస్థల్లో పనిచేసిన కలాంను దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠం వెతుక్కుంటూ వచ్చింది. 2002 జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన కలాం రాష్ట్రపతిభవన్‌ను విఐపిలకే పరిమితం కాకుండా ప్రజలకు చేరువ చేయడంలో ఎంతో కృషి చేశారు. జూలై 25, 2007 వరకు రాష్ట్రపతి పీఠంపై కొనసాగిన ఆయన పిల్లలకు ప్రత్యేక సందర్శన సమయాలు కల్పించి అభినవ ఛాఛా అనిపించుకున్నారు.
ఆయన మాటే నిత్యస్ఫూర్తి
- తన ఆత్మకథను నిత్యస్ఫూర్తి నింపే రచనలుగా మలిచి కలాం ఎంతో మంది యువకులను విజేతలుగా మలిచారు. వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌, ఇగ్నైటెడ్‌ మైండ్స్‌, ఇండియా మై డ్రీమ్‌, ఇన్విజినేషన్‌ ఏన్‌ ఎంపవర్డ్‌ నేషన్‌, ఇండియా 2020 వంటి రచనలను అందించి స్ఫూర్తినింపారు.
పురస్కారాలు
- 1997లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో పాటు కలాంను ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ తర్వాత ఈ పురస్కారం పొందిన మూడో రాష్ట్రపతి కలాం.
1981లో పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ (1990), గౌరవ ఫెలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డైరక్టర్స్‌ (1994), జాతీయ ఇందిరా మహాత్మా గాంధీ పురస్కారం (1997),
రామానుజన్‌ అవార్డు (2000), కింగ్‌ చార్లెస్‌ -2 పతకం - రాయల్‌ సోసైటి, యుకె (2007), ఇంటర్నేషనల్‌ వాన్‌ కార్మాన్‌ వింగ్స్‌ అవార్డు (2009), వీటిలో పాటు ఓక్లాండ్‌ యూనివర్సిటి, ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పాటు దేశంలోనే పలు యూనివర్సీటీల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు.
మరిన్ని సంగతులు
- భారత రాష్ట్రపతిగా పనిచేసిన తొలి శాస్త్రవేత్త, అవివాహితుడు కలామే.
- ప్రజలకు అత్యంత ఇష్టమైన రాష్ట్రపతిగా పేరు సంపాదించారు కలాం.
- కలాం రాష్ట్రపతిగా ఉండగా 21 క్షమాబిక్ష విన్నపాలు వచ్చాయి. అందులో ముఖ్యమైనది అప్జల్‌ గురూది. అయితే వీటిలో ఒక పిటిషన్‌ మాత్రమే ఆయన చూశారు.
- 2003, 2005 ఎంటీవి యూత్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.
- రాష్ట్రపతి పదవి తర్వాత...
దేశాధ్యక్షునిగా పదవీకాలం ముగిసిన తర్వాత కలాం ఆచార్యునిగా పనిచేశారు. దేశంలో ప్రఖ్యాత షిల్లాంగ్‌, ఆహ్మదాబాద్‌, ఇండోర్‌ ఐఐఎంలలో, బెంగళూరు ఐఐఎస్‌, స్పేస్‌ ఇన్‌స్టిట్యూట్‌, అన్నా యూనివర్సిటి, జేఎస్‌ఎస్‌లో విజిటింగ్‌ ఫ్రొఫెసర్‌గా ఉన్నారు. ఐఐటి హైద్రాబాద్‌, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో సాంకేతికతకు సంబందించిన అంశాలను బోధించారు.
- కలాం జీవితంపై 'ఐ యామ్‌ కలాం' అనే హిందీ సిినిమా వచ్చింది.
కలాం మృతిపట్ల సీఎం దిగ్భ్రాంతి
భారత రత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త విని చలించిపోయారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యావత్‌ దేశానికి మార్గదర్శనం చేశారని అన్నారు. రక్షణ సంబంధ పలు సంస్థలకు ఆయన రూపశిల్పి అని పేర్కొన్నారు. అంతరిక్ష పరిజ్ఞానానికి పితామహుడని పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
గొప్ప శాస్త్రవేత్త : పి.మధు
అబ్దుల్‌ కలాం గొప్ప శాస్త్రవేత్తని, ఆయన మృతి శాస్త్ర సాంకేతిక రంగానికి, దేశానికి తీరనిలోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఒక దార్శనికుడిని కోల్పోయిందని తెలిపారు. ఆయన ముందుచూపు ఆలోచనా ధోరణి యువతకు ఆదర్శమని తెలిపారు. సాంకేతికతను ప్రజలకు చేరువచేయాలనే కలాం ఆలోచన అజరామరమని పేర్కొన్నారు.
Read More...